పేపర్‌లో బజ్జీలు, సమోసాలు అమ్మితే కఠిన చర్యలు.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కీలక హెచ్చరిక

పేపర్‌లో బజ్జీలు, సమోసాలు అమ్మితే కఠిన చర్యలు.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కీలక హెచ్చరిక రోడ్డు పక్కన బజ్జీలు, పకోడీలు, సమోసాలు కొనుగోలు చేసి వాటిని న్యూస్‌పేపర్‌లో చుట్టి తినడం మన దేశంలో చాలా సాధారణంగా కనిపించే దృశ్యం. అయితే ఇకపై ఈ అలవాటుపై కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. ఆహార పదార్థాలను న్యూస్‌పేపర్‌లో ప్యాక్ చేసి విక్రయించడాన్ని వెంటనే నిలిపివేయాలని భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల సంస్థ (FSSAI) స్పష్టం చేసింది. ఎందుకు ఈ…

Read More