కేజ్రీవాల్ నేడు సైలెంట్ మార్చ్.. ఈ20 ఇంధనంపై ఆప్ నిరసనలకు కొత్త ఊపు
ఈ20 ఇంధన విధానానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ మద్దతు ప్రకటించారు. ఈ20 ఇంధనంపై ప్రజల్లో ఉన్న సందేహాలు, అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం ఢిల్లీలో నిర్వహించే సైలెంట్ మార్చ్లో కేజ్రీవాల్ పాల్గొననున్నారు. సామాజిక కార్యకర్త తెహ్సీన్ పూనావాలా నేతృత్వంలోని టీమ్ భారత్ జూలై 5 నుంచి ఈ20 విధానానికి వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగిస్తోంది. ఆగస్టు 1న గాంధీ స్మృతి వరకు సైలెంట్ మార్చ్…

