తెలంగాణ బీజేపీ పతనం: పార్టీ మార్పులు, నిర్లక్ష్యం, నమ్మకం కోల్పోయిన నాయకత్వం

తెలంగాణలో బీజేపీ పరిస్థితి రోజురోజుకీ దయనీయంగా మారుతోంది. ఒకప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాల్సిన పార్టీ, ఇప్పుడు అంతర్గత నిర్లక్ష్యం, నాయకత్వ వైఫల్యంతో తన స్థానం తానే కోల్పోతున్నట్టుగా కనిపిస్తోంది. ఇటీవలి పరిణామాల్లో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మళ్లీ బీఆర్ఎస్ గూటికి చేరబోతున్నారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. గతంలో బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, బీజేపీలో చేరిన తర్వాత ఆశించిన స్థాయిలో గుర్తింపు, పదవులు రాకపోవడంతో తిరిగి సొంత గూటికే వెళ్లాలని…

Read More

శంషాబాద్‌లో 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్‌కు కేంద్ర ఆమోదం – లీకుల వ్యవహారం, బీజేపీ అంతర్గత విభేదాలపై కిషన్ రెడ్డి ఆగ్రహం

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రాయికొండ గ్రామంలో 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఆసుపత్రి కోసం సుమారు రూ.16 కోట్ల విలువైన భూసేకరణకు కూడా అనుమతి ఇచ్చినట్లు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మాన్‌సుఖ్ మండవియా అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం సనత్‌నగర్ ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నాచారం, రామచంద్రపురం, సిర్పూర్ కాగజ్‌నగర్, వరంగల్ ప్రాంతాల్లో ఈఎస్ఐ ఆసుపత్రులు కార్మికులకు వైద్య సేవలు…

Read More