కడియం శ్రీహరి–దానం నాగేందర్ అనర్హతపై రాజకీయ వేడి పెరుగుదల – రెండు స్థానాల్లో ఉపఎన్నికలు తప్పవని సూచనలు

తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ సంచలనం రేపే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.కడియం శ్రీహరి మరియు దానం నాగేందర్‌కు సంబంధించిన అనర్హత వేటుపై వేగంగా చర్చలు సాగుతున్నాయి.ఈ ఇద్దరి కేసులు స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉండడంతో అసెంబ్లీ పరిధిలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. స్పీకర్‌ను కలిసిన ఇద్దరు నాయకులు – కీలక సంకేతాలు ఇటీవల కడియం శ్రీహరి స్పీకర్‌ను కలిసి “ఇంకొంత సమయం కావాలి” అంటూ అభ్యర్థించినట్లు సమాచారం.తాజాగా ఢిల్లీ నుండి వచ్చిన దానం నాగేందర్ కూడా స్పీకర్‌ను కలవాలని నిర్ణయించుకోవడం…

Read More

టిఎస్ పాలిటిక్స్‌లో గందరగోళం: 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సుప్రీం కోర్టు మొట్టికాయలు – కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపీలకు తలకాయ నొప్పులే!

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం నిశ్శబ్దం కన్నా అకస్మాత్తుగా పెను చర్చలు మొదలయ్యాయి. ఫిరాయింపుల కేసులో 10 మంది ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు కఠిన వైఖరి తీసుకోవడంతో టిఎస్ పాలిటిక్స్ మొత్తం కుదేలైంది. కోర్టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు కోర్టు దిక్కరణ కింద నోటీసులు పంపించడంతో కథ మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. స్పీకర్‌గా ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన గడ్డం ప్రసాద్ ఇప్పుడు రెండు వైపులా చిక్కుల్లో చిక్కుకున్నారు. ధర్మాసనం ఇచ్చిన హెచ్చరిక తర్వాత స్పీకర్…

Read More

దానం నాగేంద్ర–కడియం శ్రీహరిపై అనర్హత వేటు ముప్పు: రాజీనామా వైపు అడుగులు, మరో రెండు ఉపఎన్నికల సూచనలు

తెలంగాణలో రాజకీయ రంగంలో మరోసారి ఉపఎన్నికల సునామీ సూచనలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై గెలిచి తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేంద్ర, కడియం శ్రీహరిలపై పిరాయింపు చట్టం కింద అనర్హత వేటు పడే అవకాశం గట్టిగా కనిపిస్తోంది. స్పీకర్ ఇచ్చిన నోటీసులకు స్పందించకుండా, విచారణకు హాజరు కాకపోవడంతో ఇద్దరూ స్పీకర్ నిర్ణయం తప్పదని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశం – డెడ్‌లైన్ ముగిసింది జూలై 31న సుప్రీం కోర్టు పిరాయింపు కేసులపై…

Read More