అప్పులు, మౌనం, స్వార్థం: తెలంగాణను ఎవరు అడుగుతున్నారు?

అప్పులు, మౌనం, స్వార్థం: తెలంగాణను ఎవరు అడుగుతున్నారు? తెలంగాణ రాజకీయాల్లో ఒక విచిత్రమైన నిశ్శబ్దం నడుస్తోంది.ప్రజలకు సమస్యలు ఉన్నాయి, రాష్ట్రానికి ఆర్థిక సంక్షోభం ఉంది, కానీ అధికారంలో ఉన్నవాళ్లు మాత్రం ఎవరి స్వార్థంలో వాళ్లు బిజీ. బీజేపీకి తెలంగాణ గుర్తొచ్చిందా ఇప్పుడే? మెస్సీ వచ్చి ఫుట్‌బాల్ ఆడినప్పుడు కూడా నిద్రపోయిన బీజేపీ నాయకత్వం, ఇప్పుడు ఒక్కసారిగా మేల్కొంది.పక్కనే ఉన్న కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి గారు —అప్పుడెప్పుడో యాక్షన్ తీసుకోవచ్చుగా? నైనీ బ్లాక్ రద్దు చేసారు…

Read More

కేసీఆర్ అప్పుల్లో అభివృద్ధి కనిపించింది… కాంగ్రెస్ అప్పుల్లో ఏముంది?

రెండేళ్లలో రెండున్నర లక్షల కోట్ల అప్పు: తెలంగాణలో ఏం కనిపించింది? తెలంగాణలో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది.ఎవరైనా ప్రశ్న అడిగితే — అరెస్టులు.విమర్శ చేస్తే — కేసులు.నిజాలు మాట్లాడితే — యూట్యూబ్ ఛానెల్స్ టార్గెట్.ఇదేనా ప్రజాస్వామ్యం? లేక భయపెట్టే పాలనా విధానమా? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం నేరమైతే, రేపు ప్రశ్నించే గొంతులన్నీ మౌనంగా మారిపోతాయి. కానీ ప్రశ్నలు ఆగవు — ఎందుకంటే ప్రజలకు సమాధానాలు కావాలి. అప్పుల లెక్కలు – నిజం ఏంటి? తెలంగాణ ఏర్పడిన…

Read More