సనత్‌నగర్ టిమ్స్ ట్రయల్ రన్ ప్రారంభం.. కేసీఆర్ సంకల్పమా? కాంగ్రెస్ ప్రచారమా?

హైదరాబాద్ సనత్‌నగర్‌లో నిర్మించిన టిమ్స్ (TIMS) ఆస్పత్రిలో ట్రయల్ రన్ ప్రారంభమైంది. ఇప్పటికే ఓపీ సేవలను ప్రారంభించిన అధికారులు, దాదాపు 30 రోజుల పాటు ట్రయల్ రన్ నిర్వహించి అనంతరం పూర్తి స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. మొదటి రోజే పలువురు రోగులు ఆస్పత్రికి వచ్చి వైద్య సేవలు పొందినట్టు సమాచారం. టిమ్స్ ఆస్పత్రి ప్రారంభం నేపథ్యంలో రాజకీయంగానూ చర్చ మొదలైంది. బీఆర్ఎస్ వర్గాలు ఇది మాజీ ముఖ్యమంత్రి K. Chandrashekar Rao సంకల్పంతో…

Read Full News

ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతంపై ఫోకస్: ఎక్విప్మెంట్, ట్రామా కేర్ కేంద్రాల విస్తరణకు ప్రణాళిక

తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఆసుపత్రుల అప్గ్రేడేషన్, కొత్త పీహెచ్సీల ఏర్పాటు, క్యాడర్ బలోపేతం, ఆధునిక వైద్య పరికరాల సమీకరణ వంటి అంశాలపై అసెంబ్లీలో విస్తృతంగా చర్చ జరిగింది. ప్రస్తుతం వైద్య సేవల్లో డాక్టర్లతో పాటు టెక్నీషియన్లు, ఆధునిక ఎక్విప్మెంట్ కూడా సమానంగా కీలకమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అవసరమైన పరికరాలు లేకుండా ఏ ఆసుపత్రి కూడా సమర్థవంతంగా సేవలు అందించలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో IPHS (Indian Public Health…

Read Full News

సృష్టి ఫెర్టిలిటీ కుంభకోణం తరహాలో కొత్త మెడికల్ మాఫియా బహిర్గతం – డాక్టర్ రాజా కొప్పల వివాదం

తెలంగాణలో మరో పెద్ద మెడికల్ కుంభకోణం బహిర్గతమైంది. “వాస్కులర్ సర్జన్” అని చెప్పుకుంటూ, అసలు అర్హతలేని ఒక రేడియాలజిస్ట్‌ భారీ స్థాయిలో ప్రజలను మోసం చేస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డాక్టర్ రాజా కొప్పల అనే ఈ వ్యక్తి, రూరల్ రైతులకు ఉచిత చికిత్స అందిస్తానని చెప్పి NABARD నుంచి దాదాపు ₹20–₹25 కోట్ల వరకు లోన్ తీసుకున్నారని, అయితే నాబార్డ్ సాధారణంగా మెడికల్ ఫీల్డ్‌కి లోన్లు ఇవ్వదని ఆరోపణలు ఉన్నాయి. రిపోర్ట్స్‌ ప్రకారం, ఆయ‌న వాస్కులర్ సర్జన్‌…

Read Full News