ఈపీఎస్–95 పెన్షన్ న్యాయం కోసం పోరాటం: ఐదవ తేదీన 20,500 రిటైర్డ్ ఉద్యోగ కుటుంబాలతో రాజ్‌భవన్‌కు చలో

ఈపీఎస్–95 పెన్షన్ సమస్యలపై తెలంగాణలో పెద్ద ఎత్తున ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఖచ్చితంగా ఐదవ తారీకు రోజున 20,500 మంది రిటైర్డ్ ఉద్యోగులు తమ కుటుంబాలతో కలిసి హైదరాబాద్‌కు వచ్చి గవర్నర్ గారి వద్దకు వెళ్లనున్నట్లు ఉద్యమ నేతలు ప్రకటించారు. “చలో రాజ్‌భవన్” కార్యక్రమం ద్వారా తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వానికి స్పష్టంగా తెలియజేయాలని నిర్ణయించారు. ఈపీఎస్–95 కింద ఉన్న ఉద్యోగులు ప్రస్తుతం కేవలం రూ.1,000 పెన్షన్‌తోనే జీవనం సాగించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశానికి, ప్రభుత్వానికి…

Read More

ఉపఎన్నిక తర్వాత మౌనం ఎందుకు? – నిరుద్యోగుల గొంతుకగా పోటీ చేసిన ఆస్మా ఓపెన్‌గా

ప్రస్తుతం మనం ఓయు లైబ్రరీ వద్ద ఉన్నాం. నా వెంట ఉన్నది జూబిలీ హిల్స్ ఉపఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆస్మా. ఉపఎన్నికల సమయంలో ఆమె నిరుద్యోగుల తరఫున గొంతు వినిపించాలని నిర్ణయించుకుంది. అయితే ప్రచారం, పోలింగ్ తర్వాత రకరకాల విమర్శలు, ఆరోపణలు ఆమెపై వచ్చాయి. కాంగ్రెస్‌కు అమ్ముడైందని కొందరు, బిఆర్ఎస్‌కు అమ్ముడైందని మరికొందరు సోషల్ మీడియా నుండి రాజకీయ పార్టీల వరకూ కామెంట్లు చేసారు. అయితే ఆస్మా ఫైనల్ ఓట్ల తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందనే…

Read More

సాయిశ్వరాచారి బలి: బీసీ హక్కుల కోసం మరో ఉద్యమ జ్వాల — ప్రభుత్వం మాట మార్చిందా?”

తెలంగాణలో మరోసారి బీసీల ఆవేదన మంటలుగా మారింది.ఆనాటి తెలంగాణ ఉద్యమంలో పటిష్ట సంకల్పంతో తన శరీరానికి పెట్రోల్ పోసుకొని బలిదానం చేసిన శ్రీకాంత్ చారి ఘటనను ప్రజలు మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు, అదే చరిత్రను తలదన్నే విధంగా బీసీ రిజర్వేషన్ల కోసం సాయి ఈశ్వరాచారి తనను తాను నిప్పంటించుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాయి ఈశ్వరాచారి తన చిన్న పిల్లలు, కుటుంబం ఉన్నా కూడా “బీసీలకు న్యాయం కావాలి” అనే భావంతో ఆత్మహత్యకు పాల్పడ్డారని నేతలు ఆగ్రహంతో…

Read More

సాయిశ్వరాచారి ఆత్మహత్య కాదు… బీసీల హక్కుల ద్రోహం!”

తెలంగాణ రాజకీయాల్లో బీసీ రిజర్వేషన్లపై మరోసారి మంటలు రేగుతున్నాయి. బీసీ రిజర్వేషన్ హామీ అమలు చేయకపోవడంతోనే సాయిశ్వరాచారి ఆత్మహత్య చేసుకుంటే, దానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని బీసీ సంఘాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. ఉద్యమ నేతలు మాట్లాడుతూ: “ఆనాడు తెలంగాణ కోసం శ్రీకాంతాచారి ప్రాణాలు అర్పించాడు… ఈనాడు బీసీల కోసం సాయిశ్వరాచారి బలి అయ్యాడు. ఈ రెండు ఘటనలకూ కారణం కాంగ్రెస్ పార్టీ ద్రోహం.” అని మండిపడ్డారు. రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను నమ్మబలికి, “ఆరు నెలల్లో…

Read More

ఈశ్వరాచారి ఆత్మహత్యపై తీవ్ర ఆగ్రహం: ప్రభుత్వం, రాజకీయ నాయకులే కారణమంటూ తీవ్ర వ్యాఖ్యలు

ఉప్పల్ ప్రాంతానికి చెందిన సాయి ఈశ్వరాచారి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ప్రతిస్పందన వ్యక్తమవుతోంది. ఈ ఘటన సాధారణ ఆత్మహత్య కాదని, ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆవేదన వ్యక్తమవుతోంది. ఈశ్వరాచారి మరణంపై మాట్లాడిన నేతలు, కార్యకర్తలు ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించారు. “ఇది ఆత్మహత్య కాదు — రాజకీయ హత్య,” అని వ్యాఖ్యానించారు. ◼ రాజకీయ వాగ్దానాలే కారణమా? 42% రిజర్వేషన్లు, ఉద్యోగాలు, విద్య అవకాశాలు, సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి ప్రజలను…

Read More

రేవంత్ రెడ్డి స్టేట్మెంట్స్‌పై ఆగ్రహం: ప్రజల హామీలను నెరవేర్చడంలో వైఫల్యమా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు, రాజకీయ వర్గాల్లోనే కాక ప్రజల్లో కూడా తీవ్ర ఆగ్రహం రేపుతున్నాయి. ముఖ్యంగా ఆయన వాఖ్యాలలో వచ్చిన “కోపం వస్తే కొడతాం” అనే తీరును చాలామంది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా చూస్తున్నారు. ఇక మరింత ముఖ్యమైనది—ప్రజలు చెబుతున్న ప్రశ్న: “నవ్వుతూ మాట్లాడే ముఖ్యమంత్రి కావాలా? లేక బాధ్యతతో నడుచుకునే నాయకుడా?” 🔹 పూర్తికాని హామీలు – ప్రజల్లో నిరాశ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల జాబితా ఇప్పుడు…

Read More