12 ఏళ్లు ఒకే కుర్చీలో: దివ్యాంగుల సంక్షేమ శాఖలో అవినీతి ఆరోపణలు, శైలజ పాత్రపై సందేహాలు

దివ్యాంగుల సంక్షేమ శాఖలో నడుస్తున్న వ్యవస్థపై తీవ్ర అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. శాఖ డైరెక్టర్ శైలజ 12 సంవత్సరాలుగా అదే పదవిలో కొనసాగుతున్నారన్న విషయం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. సాధారణంగా ప్రభుత్వ వ్యవస్థలో అధికారులు రెండు నుంచి మూడు సంవత్సరాలకు ఒకసారి బదిలీ చేయడం సహజం. కానీ శైలజ మాత్రం ఒకే పదవిలో దాదాపు దశాబ్దానికి పైగా కొనసాగడం అనేక ప్రశ్నలకు దారి తీస్తోంది. 🔹 BRS కాలంలో మొదలైన అధికార పెత్తనం కొనసాగుతోందా? BRS కాలంలో…

Read More

యాదగిరి గుట్టలో ఘనంగా గిరి ప్రదక్షిణ – 25 వేల మంది అయ్యప్ప స్వాముల హాజరు

యాదగిరి గుట్టలో సోమవారం ఏకాదశి పర్వదినం సందర్భంగా అయ్యప్ప స్వాముల శరణ ఘోష మార్మోగింది.“స్వామే శరణం అయ్యప్ప, నమో నరసింహా” అంటూ భక్తులు భజనలు, కీర్తనలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత వైభవోపేతం చేశారు. తెల్లవారుజామున 6 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద ప్రారంభమైన గిరి ప్రదక్షిణలో సుమారు 25,000 మంది అయ్యప్ప దీక్షాదారులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ప్రత్యేక పల్లకిలో మోస్తూ, భక్తులు యాదగిరి కొండ చుట్టూ 7.5 కిలోమీటర్ల దూరాన్ని 45 నిమిషాల్లో పూర్తి…

Read More

జర్నలిస్టులకు మళ్లీ నిరాశే: రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీలేం అయ్యాయి?

తెలంగాణలో ప్రభుత్వాలు మారినా జర్నలిస్టుల సమస్యలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ మీడియా వర్గాలకు ఎలాంటి శాశ్వత పరిష్కారం కనిపించడం లేదని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా పొడిగించబడుతున్న అక్రిడిటేషన్ వ్యవస్థ, చిన్న, మధ్య తరహా పత్రికలను తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టిందని మీడియా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇల్లు స్థలాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఇంకా అమలు కాలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిసెంబర్‌లో…

Read More

పెళ్లి కార్డుల్లా సింబల్స్ – పంచాయతీ ఎన్నికల్లో గుర్తులకే విలువ, పేర్లు ఉండవు!

ఈసారి పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థి పేరు ఉండదు. బ్యాలెట్ పేపర్‌పై కేవలం గుర్తులు మాత్రమే! నోటా ఆప్షన్ కూడా అందుబాటులోకి రాబోతుంది. తెలంగాణలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఈసారి ఓటింగ్ విధానం పూర్తిగా మారబోతోంది. గ్రామీణ ఓటర్లు ఈసారి అభ్యర్థుల పేర్లు కాదు, గుర్తులు చూసి ఓటేయాల్సి ఉంటుంది.సర్పంచ్ అభ్యర్థులకు 30 గుర్తులు, వార్డు సభ్యులకు 20 గుర్తులు అధికారికంగా సిద్ధం చేశారు. 🔍 ఎందుకు పేర్లు ఉండవు? రాష్ట్రంలో: ఉన్న నేపథ్యంలో, అభ్యర్థుల ఉపసంహరణ ప్రక్రియ…

Read More

డిజిటల్ మీడియాకు చారిత్రక గుర్తింపు: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయం పాత్రికేయ రంగానికి మైలురాయి

డిజిటల్ మీడియాను అధికారికంగా వర్కింగ్ జర్నలిస్ట్ కేటగిరీలోకి తీసుకువచ్చిన నిర్ణయం పాత్రికేయ రంగానికి చారిత్రక విజయం. ప్రింట్ మాత్రమే కాదు, YouTube, డిజిటల్ న్యూస్ పోర్టల్స్, టీవీ, రేడియో జర్నలిస్టులు కూడా ఇక ఉద్యోగ భద్రత, వేతన హక్కులు, EPFO-ESIC ప్రయోజనాలకు అర్హులు. మన దేశంలో మీడియా రంగంలో ఇది చారిత్రక రోజు.డిజిటల్ మీడియాను కూడా అధికారికంగా వర్కింగ్ జర్నలిస్ట్ కేటగిరీలోకి తీసుకువచ్చే నిర్ణయం తీసుకున్నందుకు నేను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు…

Read More

బీసీ రిజర్వేషన్లపై ఘర్షణ: ఎన్నికలు వాయిదా వేయాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ డిమాండ్

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో బీసీ సంఘాలు, పోరాట కమిటీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లడంపై బీసీ పొలిటికల్ ఫ్రంట్ తీవ్రంగా స్పందించింది. బీసీ నాయకుల ప్రకారం, కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు ప్రకటించారని, కానీ ఇప్పుడు ఆ హామీ పక్కన పెట్టి రిజర్వేషన్లలో అన్యాయం జరిగిందని…

Read More

బాలానగర్ భూముల కుంభకోణం: ప్రభుత్వానికి ₹3 కోట్లు, బంధుమిత్రులకు ₹30 కోట్లు?

బాలానగర్ ప్రాంతంలో భూముల ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇదే ప్రాంతంలో ఇప్పుడు గజం ధర లక్షా యాభై వేల రూపాయలు వరకు ఉంది. అయితే ప్రభుత్వ విధానాల పేరుతో భూములను అతి తక్కువ ధరకు కొంతమందికి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే, రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం బాలానగర్‌లో ఎకరానికి కేవలం ₹10,000 మార్కెట్ వాల్యూ చూపించి, అదిలో 30% మాత్రమే అంటే కేవలం ₹3,000 చెల్లిస్తే చాలు, భూమి వారిది అవుతుంది…

Read More

తిరుపతి ప్రసాదం వ్యాఖ్యలపై క్లారిఫికేషన్ & క్షమాపణ — బాధపడిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక విమర్శలేకా క్షమాపణ

అందరికీ నమస్కారం. ఈరోజున ఉదయంతో నుంచే నా ఒక వీడియోలో నేను తిరుపతి ప్రసాదం గురించి చేసిన వ్యాఖ్యలు కొన్ని వ్యక్తులకు దుర్ఫీలింగ్స్ కలిగించాయనే విషయం బయటికి వచ్చింది. ముందుగా ఆ మాటల వల్ల హర్ట్ అయిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా క్షమాపణ తెలియజేస్తున్నాను. నేను దీన్ని వివరణగా చెప్పే ముందు చెప్పదలుచుకున్నది ఏమంటే — వెంకటేశ్వర స్వామి పట్ల నా విశ్వాసం, భక్తి న తెలంగాణ ప్రజలందరికంటే తప్పకుండా ప్రత్యేకం. నా యూట్యూబ్‍ను, నా పని…

Read More

క్యాబినెట్‌లో రగడ: పవర్ ప్లాంట్ ప్రతిపాదనపై మంత్రుల ఫైర్

తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఈసారి తీవ్ర రగడకు వేదికైంది. ప్రభుత్వ శాఖలు, ముఖ్యంగా ఎనర్జీ డిపార్ట్మెంట్ సమర్పించిన పవర్ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్‌పై పలువురు మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు లేని ప్రదేశంలో పవర్ ప్లాంట్‌ను ప్రతిపాదించడం సరికాదని మంత్రులు తీవ్ర విమర్శలు గుప్పించారు. బ్యూరోక్రాట్లు ఇచ్చిన పిపిటిపై మంత్రులు సూటిగా ప్రశ్నించారు—“యాదాద్రిలో బిఆర్ఎస్ కట్టిన ప్లాంట్‌ని మనమే విచారణ వేసి తప్పు అన్నాం. ఇప్పుడు మళ్లీ అలాంటిదే ఎందుకు ప్రతిపాదిస్తున్నాం?” తద్వారా ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులు…

Read More

ఐబొమ్మ రవి అరెస్ట్: సినిమా టికెట్ ధరలు, పైరసీ, సమాజ మార్పులపై ఘంటా సుమతి దేవి వ్యాఖ్యలు

హైదరాబాద్: గత 10–15 రోజులుగా ‘ఐబొమ్మ రవి’ అరెస్ట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అతనిపై కేసులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, సోషల్ మీడియా మరియు పబ్లిక్‌లో అతన్ని హీరోగా చూస్తున్న వర్గం కూడా ఉందని, మరోవైపు ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన వారు అతని చర్యలను వ్యతిరేకిస్తున్నారని గంటి సుమతి దేవి అభిప్రాయపడారు. ఓకే టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నిత్య అన్నదాన ట్రస్ట్ చైర్మన్ గంటి సుమతి దేవి, ఐబొమ్మ రవి…

Read More