ఇంటర్ విద్యలో భారీ మార్పులు.. 2026-27 నుంచి కొత్త పరీక్షా విధానం అమలు

నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో భారీ మార్పులు రాబోతున్నాయి. 2026-27 విద్యా సంవత్సరం నుంచి కొత్త పరీక్షా విధానాన్ని అమలు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థుల్లో కేవలం పుస్తక జ్ఞానం కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్, విశ్లేషణాత్మక ఆలోచన, సృజనాత్మకత పెంచే దిశగా ఈ సంస్కరణలు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ప్రధానంగా థియరీ పరీక్షలకే ప్రాధాన్యం ఉండేది. కానీ ఇకపై సైన్స్ విభాగాల్లో ఫస్ట్ ఇయర్…

Read More