ఆస్ట్రాలజీ స్కామ్ బట్టబయలు.. పూజల పేరుతో లక్షల దోపిడి.. బ్లాక్ మెయిల్‌తో సైబర్ మోసం!

సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. “మీ జీవితంలో సమస్యలున్నాయా?”, “ప్రేమలో విఫలమయ్యారా?”, “వశీకరణ పూజలతో మీ కోరికలు నెరవేరుస్తాం” అంటూ కనిపించే ప్రకటనలు ఇప్పుడు కొత్త తరహా సైబర్ మోసాలకు కేంద్రంగా మారుతున్నాయి. జ్యోతిష్యం, తంత్ర పూజలు, దోష నివారణ పేరుతో అమాయకులను టార్గెట్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు లక్షల్లో డబ్బులు దోచుకుంటున్నట్లు సైబర్ క్రైమ్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం Facebook, Instagram, WhatsApp, YouTube వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఫేక్ ఆస్ట్రాలజీ అకౌంట్లు,…

Read More

సరస్వతి అంత్య పుష్కరాలకు సర్వం సిద్ధం.. కాళేశ్వరం ఆధ్యాత్మిక శోభతో కళకళ

నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. ఆధ్యాత్మికమైన వైభవానికి, భక్తి ప్రవాహానికి, లక్షలాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచే సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం కాళేశ్వరం త్రివేణి సంగమం ప్రాంతం మొత్తం భక్తులతో కళకళలాడుతోంది. అక్కడి వాతావరణం చూస్తుంటే ఉత్తర భారతదేశంలోని మహా పుణ్యక్షేత్రం ప్రయాగ్‌రాజ్‌ను తలపిస్తోంది. మే 21 ఉదయం 5 గంటల 43 నిమిషాలకు అత్యంత పవిత్ర గడియలో సరస్వతి అంత్య పుష్కరాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఈ…

Read More

అభినవ్ దర్శన్ డ్రామాపై శివశక్తి ఫైర్.. మత మార్పిడులు, పాస్టర్ల రాజకీయాలపై తీవ్ర ఆరోపణలు

ఓకే టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో శివశక్తి నాయకుడు చెట్లపల్లి కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అభినవ్ దర్శన్‌పై జరిగిన దాడి ఘటన అసలు నిజం కాదని, అది పూర్తిగా ముందే ప్లాన్ చేసిన డ్రామా అని ఆరోపించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలను పరిశీలించిన వెంటనే ఇది స్కిట్ అని తనకు అర్థమైందని తెలిపారు. దాడి జరిగినట్లు చూపించిన వీడియోల్లో అనేక అనుమానాస్పద అంశాలు కనిపించాయని కళ్యాణ్ పేర్కొన్నారు. కళ్లలో కారం కొట్టారని చెబుతూ…

Read More

బండి సాయి భగీరత్ కేసుపై రాజకీయ రగడ.. కవిత వ్యాఖ్యలకు తీవ్ర ప్రతిస్పందన

నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన బండి సాయి భగీరత్ కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుండగా తాజాగా బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా మరోసారి రాజకీయ వేడి పెరిగింది. బాధిత కుటుంబం తరఫున మాట్లాడుతున్న కొందరు నేతలు కవిత వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. “తెలంగాణ అమ్మగా ఉండాలనుకుంటున్నాను” అని కవిత చేసిన వ్యాఖ్యలను…

Read More

ఢిల్లీలో దారుణం.. యువతులపై గ్యాంగ్ దాడి.. చూస్తూ నిల్చున్న జనాలు!

దేశ రాజధాని ఢిల్లీలో మహిళల భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళన కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది. పట్టపగలు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఇద్దరు యువతులపై ఓ గ్యాంగ్ దారుణంగా దాడి చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బాధితులపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడమే కాకుండా, తర్వాత వారిపై కర్రలతో దాడి చేసి దుస్తులు చింపివేసినట్టు ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. అంతకంటే బాధాకరమైన విషయం ఏమిటంటే, ఈ ఘటన జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్న ప్రజలు సహాయం…

Read More

బండి సంజయ్ కుమారుడి పోక్సో కేసు.. దర్యాప్తు పూర్తయ్యాకే నిజాలు బయటపడతాయన్న బీజేపీ ఎమ్మెల్యే

హైదరాబాద్‌లో నమోదైన కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar కుమారుడు బండి భగీరథ్‌కు సంబంధించిన పోక్సో కేసు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుపై ప్రతిపక్షాలు వరుసగా విమర్శలు చేస్తుండగా, బీజేపీ నేతలు మాత్రం దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎవరూ ముందస్తు తీర్పులు ఇవ్వొద్దని అంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఓ ఫోన్ సంభాషణలో స్పందిస్తూ, “ఇంక్వైరీ పూర్తి కాకముందే ఎవ్వరినీ దోషులుగా తేల్చడం సరికాదు. చట్ట ప్రకారం దర్యాప్తు జరగాలి….

Read More

తీయని మాటల్లో ట్రాప్.. చాటింగ్‌తో చీటింగ్, వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తున్న హనీ ట్రాప్ ముఠాలు

సోషల్ మీడియా, డేటింగ్ యాప్స్, వీడియో కాల్స్ పెరిగిన ఈ డిజిటల్ యుగంలో మరో ప్రమాదకరమైన సైబర్ నేరం వేగంగా విస్తరిస్తోంది. అదే “హనీ ట్రాప్”. అందమైన అమ్మాయి ఫోటోతో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి, తీయని మాటలతో యువతను మాత్రమే కాదు పెద్ద పెద్ద అధికారులను కూడా ఉచ్చులో పడేస్తున్న ముఠాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా భయాందోళనలు కలిగిస్తున్నాయి. మొదట ఫ్రెండ్లీ చాటింగ్‌తో మొదలయ్యే ఈ ట్రాప్, తర్వాత వ్యక్తిగత సంబంధాల దాకా తీసుకెళ్తుంది. అవతల మాట్లాడేది…

Read More

ఫేక్ కానిస్టేబుల్ రీల్స్ కలకలం.. సెక్రటేరియట్ సెక్యూరిటీపై ప్రశ్నలు

హైదరాబాద్ సెక్రటేరియట్ భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తే ఘటన వెలుగులోకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డిని కలిపిస్తానంటూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసిన ఓ నకిలీ కానిస్టేబుల్‌ను సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ రాష్ట్రంలోని ఒంగోలుకు చెందిన రవి అలియాస్ నిఖిల్ యాదవ్ పోలీస్ యూనిఫాం ధరించి రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌కు వచ్చిన నిఖిల్ యాదవ్, సెక్రటేరియట్ గేట్ వద్ద…

Read More

నిజం కోసం పోరాటం… ప్రజల గొంతుకగా ఓకే టీవీ ప్రస్థానం

నిజం కోసం, ప్రజల కోసం నిరంతరం పోరాడే మీడియా వేదికగా ఓకే టీవీ తన ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటోంది. “ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుక” అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఈ ఛానల్, సామాన్యుల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తోంది. అన్యాయం, అవినీతి, అక్రమాలపై అక్షర యుద్ధం చేస్తూ, సత్యాన్ని నిర్భయంగా బయటపెట్టడమే ఓకే టీవీ లక్ష్యం. రాజ్యాంగాన్ని దైవంగా భావిస్తూ, ప్రజాహితాన్ని ప్రధానంగా తీసుకుని వార్తలను అందించడం ఈ మీడియా ప్రత్యేకతగా నిలుస్తోంది….

Read More

ఒక్క ఛాన్స్ ఇస్తే అన్వేష్‌ను భరతమాత కాళ్ల దగ్గర పడేస్తా” – ఆంధ్రా కోడలు లిడియా లక్ష్మి సంచలన వ్యాఖ్యలు

ఒక్క ఛాన్స్.. అన్వేష్‌ను భరతమాత కాళ్ల దగ్గర తీసుకొచ్చి పడేస్తా.. ఆంధ్రా కోడలు లిడియా లక్ష్మి ఎవరో తెలుసా..?నాకు అనుమతివ్వండి… అన్వేష్‌ను భరతమాత కాళ్ల దగ్గర తీసుకొచ్చి పడేస్తా… అంటోంది ఉక్రెయిన్ మహిళ లిడియా లక్ష్మి.. అతను ఎక్కడున్న భారత్‌కు తీసుకొచ్చి అతడిని మోకాళ్ల మీద నిలబెడతానని పేర్కొనడం సంచలనంగా మారింది.. కాగా.. లిడియా లక్ష్మి.. ఆంధ్రా అబ్బాయి తుమ్మపాల వెంకట్‌ను వివాహమాడింది. భారతదేశంలోని సనాతన ధర్మానికి ఆకర్షితురాలై ఇక్కడి సంస్కృతి సనాతన ధర్మాన్ని స్టడీ చేసింది…

Read More