కౌలు రైతుల కష్టాలు తీరేదెప్పుడు? యూరియా కొరత, నష్టపరిహారం లేక అన్నదాతల ఆవేదన
కష్టం కౌలు రైతులది.. భరోసా భూ యజమానులదేనా? యూరియా కోసం మళ్లీ లైన్ల బాటలో అన్నదాతలు తెలంగాణలో కౌలు రైతుల పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. పంట పండించేది కౌలు రైతులే అయినప్పటికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, నష్టపరిహారం, బ్యాంకు రుణాలు మాత్రం ఎక్కువగా భూ యజమానులకే పరిమితమవుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కష్టమంతా కౌలు రైతులదైతే, భరోసా మాత్రం భూ యజమానులకే దక్కుతోందా అనే ప్రశ్న ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. కౌలు రైతుల గుర్తింపు సాధన…

