కార్మిక శాఖలో అవినీతి ఆరోపణలు.. టెండర్ల నుంచి బిల్లుల వరకు ‘పర్సెంటేజ్’ దందా?

కార్మిక శాఖలో అడుగడుగునా అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా డైరెక్టరేట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ సర్వీసెస్ (DIMS) పరిధిలో భారీ స్థాయిలో అవినీతి జరుగుతోందన్న ప్రచారం కార్మిక శాఖ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ విభాగం ఆధ్వర్యంలో ఈఎస్ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీలు కొనసాగుతుండగా అక్కడ అవసరమయ్యే మందులు, ఇంజెక్షన్లు, ఆపరేషన్ థియేటర్ పరికరాల కొనుగోళ్లలో భారీ అక్రమాలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టెండర్ ప్రక్రియలో కీలక అధికారులు నేరుగా జోక్యం చేసుకుని తమకు…

Read More

ఫోన్ ట్యాపింగ్ నుంచి టెండర్ స్కామ్ వరకు: కాంగ్రెస్ ప్రభుత్వంపై పెరుగుతున్న ఆరోపణలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దోపిడీ రాజకీయాలు మొదలయ్యాయని బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. “మేము భయపడే వాళ్లం కాదు, కొట్లాడతాం… కొట్లాడి మళ్లీ పునీతంగా బయటికి వస్తాం” అంటూ బీఆర్ఎస్ నేతలు స్పష్టమైన హెచ్చరికలు ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సింగరేణిలో టెండర్ల పేరుతో భారీ దందా ప్రారంభమైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 24 నుంచి ఈ అక్రమాలు మొదలయ్యాయని, ఫిబ్రవరి 20న 385 కోట్ల విలువైన టెండర్‌కు ఎంక్వైరీ డేట్…

Read More

టెండర్ రింగ్ ముఠా, ఫోన్ ట్యాపింగ్ లీకులు: కాంగ్రెస్ పాలనలో బయటపడుతున్న దోపిడీ రాజకీయాలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దోపిడీ రాజకీయాలు మొదలయ్యాయని బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ముఖ్యంగా సింగరేణి సంస్థలో టెండర్ల పేరుతో జరిగిన అక్రమాలపై తాజాగా సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఫిబ్రవరి 2024 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ఈ దందా ప్రారంభమైందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఫిబ్రవరి 20న 385 కోట్ల విలువైన టెండర్‌కు ఎంక్వైరీ డేట్ పెట్టగా, ఆ సమయంలో ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ అనే నిబంధన లేకపోవడంతో టెండర్…

Read More