మంత్రి పదవి ఇవ్వకపోతే సీఎం లక్ష్యం: రాజగోపాల్ రెడ్డి సంచలనం… బీసీల పార్టీగా వచ్చిన టిఆర్పి ఎందుకు విఫలం?

తెలంగాణ రాజకీయాల్లో తాజాగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. తనకు ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇవ్వాలని, లేకపోతే నేరుగా ముఖ్యమంత్రి లక్ష్యంగా ముందుకు వెళ్తానని ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మునుగోడు ప్రజలు తనను బలంగా నిలబెట్టారని, తెలంగాణను తాను చూసుకుంటానని ఆయన వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీ నెరవేర్చాలని పార్టీ నాయకత్వాన్ని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలతో…

Read More