రెవంత్‌రెడ్డికి బీజేపీ సవాల్: హామీల అమలుపై ఓపెన్ డిబేట్‌కి రావాలి!

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన భారీ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపించాయి. సభ ప్రారంభం నుంచే భారత మాతాకి జై, వందే మాతరం, భారతీయ జనతా పార్టీ జిందాబాద్ నినాదాలతో వేదిక సందడిగా మారింది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. వేదిక మీద బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ కొమరయ్య, ఎమ్మెల్యే కోటిపల్లి వెంకటరమణా రెడ్డి సహా పలువురు…

Read More

ఉపఎన్నిక తర్వాత మౌనం ఎందుకు? – నిరుద్యోగుల గొంతుకగా పోటీ చేసిన ఆస్మా ఓపెన్‌గా

ప్రస్తుతం మనం ఓయు లైబ్రరీ వద్ద ఉన్నాం. నా వెంట ఉన్నది జూబిలీ హిల్స్ ఉపఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆస్మా. ఉపఎన్నికల సమయంలో ఆమె నిరుద్యోగుల తరఫున గొంతు వినిపించాలని నిర్ణయించుకుంది. అయితే ప్రచారం, పోలింగ్ తర్వాత రకరకాల విమర్శలు, ఆరోపణలు ఆమెపై వచ్చాయి. కాంగ్రెస్‌కు అమ్ముడైందని కొందరు, బిఆర్ఎస్‌కు అమ్ముడైందని మరికొందరు సోషల్ మీడియా నుండి రాజకీయ పార్టీల వరకూ కామెంట్లు చేసారు. అయితే ఆస్మా ఫైనల్ ఓట్ల తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందనే…

Read More