పెట్రోల్ ధరల పెరుగుదలతో సామాన్యుడిపై భారాలు.. నిత్యావసరాల నుంచి ప్రయాణాల వరకు పెరుగుతున్న ఖర్చులు

నమస్తే.. వెల్కమ్ టు ఓకే టీవీ. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి భారీగా పెరగడం సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పెరిగిన ధరలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. మే 25 సోమవారం నాటికి తెలంగాణలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.113 దాటగా, డీజిల్ రూ.102 వరకు చేరుకుంది. విజయవాడ వంటి ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ.115కు చేరడం ప్రజలను షాక్‌కు గురిచేస్తోంది. గత రెండు వారాల్లోనే లీటర్…

Read More