వికారాబాద్‌లో ఘనంగా బసవేశ్వర జయంతి వేడుకలు – అంబలి, అన్నప్రసాదంతో ఆకట్టుకున్న వీరశేవ యువదళ్

వికారాబాద్ పట్టణంలో Basaveshwara Jayanti సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాత్మ Basaveshwara జయంతి 893వ సంవత్సరాన్ని పురస్కరించుకుని వీరశేవ యువదళ్ ఆధ్వర్యంలో బసవేశ్వర చౌక్ వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఉదయం 8 గంటలకు అంబలి కార్యక్రమం నిర్వహించగా, అనంతరం 11 గంటలకు అన్నప్రసాద కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి దాదాపు 500 మంది భక్తులు హాజరై విజయవంతం చేశారు. నిర్వాహకుల ప్రకారం ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని తెలిపారు….

Read More

ఓటు హక్కు వినియోగించుకోండి… అభివృద్ధిని ప్రశ్నించే హక్కు కోల్పోకండి: పట్టణ ప్రజలకు పిలుపు

ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ఉన్న అత్యంత విలువైన హక్కు అని, దాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఓటు వేయడాన్ని ఒక బాధ్యతగా భావిస్తూ తప్పకుండా పోలింగ్ కేంద్రాలకు వస్తారని పేర్కొన్నారు. “మేము ఓటు వేయకపోతే మేము చనిపోయినట్టే” అనే భావనతో గ్రామీణ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగిస్తున్నారని తెలిపారు. అయితే పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఓటింగ్ శాతం తక్కువగా ఉండటం ఆందోళన కలిగించే విషయమన్నారు….

Read More