అవినీతి అధికారులపై ఏసీబీ దూకుడు.. మోహన్ నాయక్ అరెస్ట్‌తో మరిన్ని శాఖల్లో సోదాలకు రంగం సిద్ధం?

అవినీతి అధికారులపై ఏసీబీ దూకుడు.. మోహన్ నాయక్ అరెస్ట్‌తో మరిన్ని శాఖల్లో సోదాలకు రంగం సిద్ధం? తెలంగాణలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడు పెంచినట్లు కనిపిస్తోంది. హోదాతో సంబంధం లేకుండా ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రాజకీయ, అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. సొంత పార్టీ నేతల అండదండలు ఉన్నా పట్టించుకోకుండా, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిఘా వర్గాలకు గ్రీన్…

Read More