మహిళలను కోటీశ్వరులుగా చేస్తామన్న రేవంత్.. రైతుల కష్టాలపై ఎందుకు మౌనం?”

వర్షంలో తడిసిన సీఎం వీడియో వైరల్.. రైతుల గోడు వినేందుకు ఎవరు? మహిళా సాధికారతపై రేవంత్ వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారి హైదరాబాద్‌ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన “మహిళా ఉన్నతి – తెలంగాణ ప్రగతి” కార్యక్రమం రాజకీయంగా ఆసక్తికర చర్చకు వేదికగా మారింది. మహిళా స్వయం సహాయక సంఘాల సాధికారత లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై విమర్శలు చేయడమే కాకుండా మహిళల ఆర్థికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు….

Read More