ముందు బాధితురాలి తల్లి ఆవేదన వినండి”.. కవిత వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు

నమస్తే.. వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన బండి సాయి భగీరథ్ పోక్సో కేసులో తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై కొత్త వివాదం మొదలైంది. “నేను తెలంగాణ అమ్మలా ఉండాలనుకుంటున్నాను” అంటూ కవిత చేసిన వ్యాఖ్యలను లక్ష్యంగా చేసుకొని పలువురు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. “తెలంగాణ అమ్మగా ఉండాలనుకునే ముందు బాధితురాలి తల్లి ఆవేదన వినండి. ఆమె తన బిడ్డ కోసం విలపిస్తోంది. ఆమెకు న్యాయం…

Read More