Chandana R

వికారాబాద్‌లో మహిళా శక్తి వేదిక ప్రత్యేక ఎగ్జిబిషన్‌.. మహిళా భారీ స్పందన

వికారాబాద్‌లో మహిళా శక్తికి వేదికగా నిలిచిన ప్రత్యేక కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఆర్యవైశ్య మహిళా సంఘం వికారాబాద్ ఆధ్వర్యంలో మహిళా శక్తి వేదిక పేరుతో నిర్వహించిన ఈ ఎగ్జిబిషన్‌కు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమాన్ని సంఘం సెక్రటరీ యాజకి సువర్ణ నేతృత్వంలో నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్‌లో మహిళలు స్వయంగా తయారు చేసిన గృహోపయోగ వస్తువులు, కలహస్త ఉత్పత్తులు, బట్టలు, లేడీస్ ఎంపోరియం వస్తువులు, ఆహార పదార్థాలు, పచ్చళ్లు, నోములు, కలంకారి, డ్రెస్ మెటీరియల్స్, జ్యువెలరీ, బ్రాస్…

Read Full News

రుక్మిణి వసంత్‌కు గ్లోబల్ ఛాన్స్.. ఎన్టీఆర్ తర్వాత రామ్ చరణ్‌తో రొమాన్స్?

రుక్కు గ్లోబల్ ఛాన్స్.. ఫ్యాన్స్ కి పండగే..!కన్నడ భామ రుక్మిణి వసంత్ ఇప్పుడు అన్ని భాషల్లో హాట్ ఫేవరేట్ హీరోయిన్ అయ్యింది. సప్త సాగరాలు దాటి సినిమాతో ఆమె పాపులర్ అవగా తెలుగులో నిఖిల్ తో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా చేసింది. ఐతే ఆ సినిమా ఎలా వచ్చిందో అలానే వెళ్లింది. ఇక రీసెంట్ గా కాంతారా చాప్టర్ 1 తో సూపర్ హిట్ అందుకున్న అమ్మడు నెక్స్ట్ ఎన్టీఆర్ డ్రాగన్ లో ఛాన్స్ పట్టేసింది….

Read Full News

GHMC మూడు కార్పొరేషన్లుగా విభజన..? హైదరాబాద్‌పై రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!

GHMC: మూడు కార్పొరేషన్లుగా హైదరాబాద్ మహానగరం.. రేవంత్ సర్కార్ వ్యూహం ఇదేనా?హైదరాబాద్ మహానగరం త్వరలో మూడు భాగాలుగా ఏర్పాటు కానుంది. రెండు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఏర్పాటైన ఈ హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా మార్చాలని గ్రేటర్‌ హైదరాబాద్‌ పాలక మండలి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మహా నగరం అభివృద్ధి చెందడంతో ఇంకా విస్తీర్ణం పెంచేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఓఆర్‌ఆర్ వరకు ఉన్న అన్ని ప్రాంతాలను…

Read Full News

New Rules 2026: జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న 10 కీలక మార్పులు ఇవే!

New Rules 2026 కొత్త రూల్స్: జనవరి 1 నుండి మారబోతున్న 10 అంశాలు ఇవే!కొత్త ఏడాది కేవలం క్యాలెండర్ మార్పు మాత్రమే కాదు.. మన జేబులపై, జీవితాలపై ప్రభావం చూపబోతోంది. 2026 జనవరి 1నుండి బ్యాంకింగ్, రేషన్ కార్డులు, గ్యాస్ ధరలు, జీతాల విషయంలో ప్రభుత్వం కీలక మార్పులు చేస్తోంది. సామాన్యుల నుంచి రైతుల వరకు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఆ 10 మార్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Read Full News

హృదయాన్ని తాకిన దండోరా : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హృదయాన్ని తాకిన దండోరా : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితెలంగాణ నేపథ్యంలో ఎన్నో సినిమాలు ఈమధ్య తెర మీదకు వస్తున్నాయి. ఐతే వాటిలో ఒక్కో సినిమా ఒక్కో నేపథ్యంతో వస్తుంది. బలగం సినిమా తెలంగాణా పల్లెలో అనుబంధాల గురించి తీస్తే ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరించారు. ఇక ఇప్పుడు అదే తెలంగాణా నేపథ్యంతో వచ్చిన సినిమా దండోరా. ఈ సినిమాను మురళి కాంత్ దేవసోత్ డైరెక్ట్ చేశారు. సినిమాలో శివాజి, బిందు మాధవి, నవదీప్, మౌనిక ఇంపార్టెంట్ రోల్స్…

Read Full News

సూర్యతో వెంకీ అట్లూరి రిస్క్ తీసుకోవడం లేదా? వయసు గ్యాప్ లవ్ స్టోరీపై ఆసక్తికర చర్చ

వెంకీ అట్లూరి టాలీవుడ్‌లో తనదైన సెన్సిబిలిటీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు. తొలి సినిమా **‘తొలిప్రేమ’**తో క్లాసిక్ డెబ్యూ ఇచ్చిన వెంకీ, ఆ తర్వాత ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్ దే’ వంటి చిత్రాలు కమర్షియల్‌గా ఫెయిల్ అయినప్పటికీ, తన కథన శైలిని మాత్రం ఎక్కడా వదల్లేదు. ప్రేమ, భావోద్వేగాలు, రిలేషన్‌షిప్స్‌ను సున్నితంగా చూపించడమే అతని బలంగా మారింది. ‘సార్’ సినిమాలోనూ బోధనాత్మక వాతావరణంలో అందమైన ప్రేమకథను మిళితం చేసి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ‘లక్కీ భాస్కర్’…

Read Full News

5 కోట్ల క్లబ్‌లోకి ‘శంబాల’.. బాక్సాఫీస్ దగ్గర ఆది సాయికుమార్ జోరు

5 కోట్లు దాటేసిన ‘శంబాల’.. బాక్సాఫీస్ దగ్గర ఆది జోరు!యంగ్ హీరో ఆది సాయికుమార్ చాలా కాలం తర్వాత బాక్సాఫీస్ దగ్గర స్ట్రాంగ్ గా నిలబడ్డాడు. రొటీన్ మాస్ మసాలా కథలకు దూరంగా, ‘శంబాల’ అనే మిస్టిక్ థ్రిల్లర్ తో వచ్చి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. డిసెంబర్ 25న విడుదలైన ఈ సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. విభిన్నమైన కథాంశం, ఉల్క పడటం అనే కొత్త పాయింట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది….

Read Full News

అల్లు అర్జున్‌కు బిగ్ షాక్: పుష్ప 2 సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు

అల్లు అర్జున్‌కు బిగ్‌ షాక్‌…పుష్ప 2 తొక్కిసలాట కేసులో ఛార్జిషీట్‌సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పోలీసులు ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. మొత్తం 23 మందిపై అభియోగాలు మోపుతూ దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో ఏ-11గా సినీ నటుడు అల్లు అర్జున్‌ పేరు చేర్చడం గమనార్హం. కేసులో సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని ఏ1గా చేర్చారు. ముగ్గురు మేనేజర్లు , 8 మంది బౌన్సర్లను సైతం ఛార్జ్ షీట్‌లో చేర్చారు. అంతేకాదు నలుగురు…

Read Full News

మహేష్ నెక్స్ట్ కోసం సరికొత్త ప్లాన్! వారణాసి తర్వాత జీఎంబీ బ్యానర్‌లోనే మరో భారీ సినిమా?

మ‌హేష్ నెక్స్ట్ కోసం స‌రికొత్త ప్లాన్!సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు తొలి సారి భారీ పాన్ ఇండియా మూవీ వార‌ణాసిలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. జ‌క్క‌న్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ మూవీని హాలీవుడ్ సినిమాల‌కు ఏమాత్రం తీసిపోని స్థాయిలో తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కోసం మ‌హేష్ దాదాపు రెండేళ్లు కేటాయిస్తున్న విష‌యం తెలిసిందే. గ్లోబ‌ల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీ షూటింగ్ మ‌రో ఎనిమిది నెలల్లో పూర్తి కాబోతోంది. ఎపిక్ ఫాంట‌సీ యాక్ష‌న్…

Read Full News

16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: ఆస్ట్రేలియా చట్టాన్ని పరిశీలించాలన్న మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: 16 ఏళ్ల లోపు వారికి నిషేధం విధించాలన్న పిలుపు – మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా పూర్తిగా నిషేధించాలన్న డిమాండ్ బలపడుతోంది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. సోషల్ మీడియాలో విచ్చలవిడిగా జరుగుతున్న దుష్ప్రచారం, దుష్భాష, అశ్లీల కంటెంట్ పిల్లల మానసిక వికాసంపై తీవ్ర ప్రభావం చూపుతోందని…

Read Full News