Chandana R

ఇయర్ ఎండ్‌లో శుభం కార్డ్ వేస్తాయా? 2025 చివర్లో టాలీవుడ్‌పై ఆశలు పెంచుతున్న సినిమాలు

ఇయర్ ఎండ్‌లో శుభం కార్డ్ వేస్తాయా? 2025 తెలుగు సినిమా పరిశ్రమకు మొత్తంగా చూస్తే ఇది ఒక బ్యాడ్ ఇయర్ అనే చెప్పాలి. ఈ ఏడాది విడుదలైన భారీ సినిమాల్లో చాలా వరకు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా మారి, నిర్మాతలకు కోట్లలో నష్టాలను మిగిల్చాయి. భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా విడుదలై పరిశ్రమకు కొంత…

Read Full News

గుర్రం పాపిరెడ్డి 3 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే? మేకర్స్ షాకింగ్ కలెక్షన్స్ పోస్టర్ రిలీజ్

గుర్రం పాపిరెడ్డి.. 3 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే? టాలీవుడ్ నటులు నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ గుర్రం పాపిరెడ్డి. డార్క్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. డా. సంధ్య గోలి సమర్పణలో వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, యోగి బాబు కీలక పాత్రల్లో కనిపించారు. అలాగే జీవన్ కుమార్,…

Read Full News

వ్యాఖ్యలకే యూఏపీఏనా..? ఎన్నయ్య గారి అరెస్ట్‌పై రాజ్యాంగ హక్కుల ప్రశ్న

కేవలం వ్యాఖ్యలు చేసినందుకే యూఏపీఏ వంటి కఠినమైన చట్టాన్ని ప్రయోగించడమా..? ఇదే ఇప్పుడు ప్రజాస్వామ్య వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. ఎన్నయ్య గారిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ పలువురు రాజ్యాంగ హక్కులపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఎన్నయ్య గారిపై యూఏపీఏ సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేయడం జరిగిందని సమాచారం. నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన అనంతరం 15 రోజుల రిమాండ్ విధించారు. అయితే యూఏపీఏ చట్టం అనేది దేశంలో ఉన్న…

Read Full News

బుట్ట బొమ్మ లైనప్.. లక్కు తగిలితే మాత్రం..! నాలుగు సినిమాలతో రీ–కమ్‌బ్యాక్‌ ట్రై చేస్తున్న పూజా హెగ్దే

బుట్ట బొమ్మగా తెలుగు ప్రేక్షకుల మనసు గెలిచిన పూజా హెగ్దే ప్రస్తుతం కెరీర్‌లో కీలక దశలో ఉంది. తెలుగులో కొంత గ్యాప్ వచ్చినా.. తమిళ్, హిందీ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటూ ముందుకెళ్తోంది. రాధే శ్యాం తర్వాత మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకు ముందే సైన్ చేసిన ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చిన పూజా, ఆ తర్వాత తెలుగులో పూర్తిగా కనుమరుగైంది. స్టార్ హీరోలే కాదు.. మీడియం రేంజ్ హీరోలు కూడా పూజాను ఎంపిక చేయలేదు….

Read Full News

మీసం తిప్పరా తెలుగోడా.. బిగ్‌బాస్ తెలుగు సీజన్–9 విన్నర్‌గా కళ్యాణ్ పడాల, కామనర్ నుంచి చాంపియన్ వరకూ స్ఫూర్తిదాయక ప్రయాణం

బిగ్‌బాస్ తెలుగు సీజన్–9కు ఘనంగా ముగింపు పలికింది. 105 రోజుల పాటు ప్రేక్షకులను అలరించిన ఈ సీజన్‌లో చివరి వరకూ ఉత్కంఠభరిత పోరు కొనసాగింది. ఫైనల్‌లో తనూజ గౌడ–కళ్యాణ్ పడాల మధ్య నెక్ అండ్ నెక్ ఫైట్ నడవగా, చివరికి చాలా స్వల్ప తేడాతో కళ్యాణ్ పడాల విన్నర్‌గా నిలిచి చరిత్ర సృష్టించాడు. సీజన్ ప్రారంభం నుంచి తనూజ విన్నర్ రేసులో ముందుండగా, ఫ్యామిలీ వీక్‌ తర్వాత కళ్యాణ్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. చివరి కెప్టెన్‌గా ఎంపికై,…

Read Full News

కృష్ణ–గోదావరి జలాలపై సభలోనే చర్చకు సిద్ధం: కేసీఆర్‌కు ఓపెన్ ఛాలెంజ్, పాలమూరు–రంగారెడ్డిపై ప్రజా ఉద్యమానికి బిఆర్ఎస్ సంకేతం

2023 ఎన్నికలకు ముందు కేసీఆర్ పూర్తిగా రాజకీయాల్లో క్రియాశీలకంగానే ఉన్నారని, అయినా ప్రజల తీర్పుతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బిఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. తాజాగా గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ గ్రామ పంచాయతీలను గెలుచుకోవడం ద్వారా కేసీఆర్ నాయకత్వాన్ని అక్కడి ప్రజలు తిరస్కరించారన్న వాదనను కాంగ్రెస్ నేతలు వినిపిస్తున్న నేపథ్యంలో, దీనిపై బిఆర్ఎస్ ఘాటుగా స్పందించింది. గజ్వేల్ ప్రజలు కేసీఆర్ రాజకీయాల్లో లేరని కాదు, ఎమ్మెల్యేగా ఉన్నా ఉపయోగం లేదన్న భావనతో తీర్పు ఇచ్చారని…

Read Full News

వికారాబాద్‌లో బీజేపీ బలం పెరుగుతోంది: బిఆర్ఎస్ జిల్లా నాయకత్వంపై ఘాటు విమర్శలు, రాబోయే ఎన్నికల్లో గెలుపు మా దేనంటూ బీజేపీ నేతల ధీమా

వికారాబాద్ జిల్లాలో బీజేపీ బలం రోజు రోజుకు పెరుగుతోందని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు గౌరవ చేవేల పార్లమెంట్ సభ్యులు వికారాబాద్ జిల్లాలో సన్మాన కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం అనంతరం బీజేపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ పరిణామాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో తాము బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఉద్యమ కాలం నుంచి గ్రామస్థాయిలో కష్టపడి సర్పంచులను…

Read Full News

రోడ్డు మీద కాదు.. అసెంబ్లీలో చర్చిద్దాం: కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ సవాల్‌

తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. రోడ్డు మీద విమర్శలు కాదు, అసెంబ్లీ వేదికగా చర్చకు రావాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో జరిగిన తేనేటి విందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఎం, కృష్ణా గోదావరి జలాల అంశంపై సభలో చర్చకు సిద్ధమా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. కృష్ణా…

Read Full News

పార్టీ గుర్తుతో ఎన్నికలు వస్తే గెలుపు మనదే: కేసీఆర్ ధీమాబీజేపీ వ్యాఖ్యలపై బిఆర్ఎస్ శ్రేణుల్లో కౌంటర్ రాజకీయాలు

పార్టీ గుర్తుతో ఎన్నికలు జరిగితే గెలుపు ఖచ్చితంగా తమదేనని మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు స్పష్టంగా బిఆర్ఎస్ వైపే ఉన్నారని, గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. బిఆర్ఎస్ ఎల్పి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ పాల్గొని పార్టీ భవిష్యత్తుపై కీలక దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో సభ్యత్వాల నమోదు, పార్టీ కమిటీల పునర్వ్యవస్థీకరణ, రాబోయే రాజకీయ వ్యూహాలపై విస్తృతంగా చర్చ…

Read Full News

చాలా రోజుల తర్వాత బయటికి వచ్చిన కేసీఆర్: జలాలపై పోరు, కాంగ్రెస్ పాలనపై ఘాటు విమర్శలు, బిఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్

చాలా రోజుల తర్వాత బయటికి వచ్చిన కేసీఆర్: జలాలపై పోరు, కాంగ్రెస్ పాలనపై ఘాటు విమర్శలు, బిఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్ చాలా నెలల విరామం తర్వాత మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. నిన్న బిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వచ్చి శాసనసభాపక్ష సమావేశం (ఎల్పీ మీటింగ్)లో పాల్గొన్న ఆయన, పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు. ముఖ్యంగా తెలంగాణ జలాల అంశం, బనకచెర్ల ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు నీళ్ల…

Read Full News