Latest
రేవంత్ పర్యటన ముందు విద్యార్థుల అరెస్టులు… ఉస్మానియా క్యాంపస్లో టెన్షన్!
ఉస్మానియా యూనివర్శిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ముందుగా విద్యార్థుల అరెస్టులు, కాల్స్, ఇంటి దగ్గర విజిలెన్స్ పెరగడం వంటివి తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలను వినిపించడానికి ప్రయత్నించిన వారిని పోలీసులు ముందుగానే అడ్డుకుంటున్నారనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో వినిపిస్తున్నాయి. విద్యార్థి నాయకురాలు ఆస్మా మరోసారి అక్రమ అరెస్టుల బెడదను ఎదుర్కొంటుండగా, ఆమె ఇంటికి పోలీసులు వెళ్లి “స్టేషన్కి రండి” అంటూ ఒత్తిడి చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతంలో కూడా ఆమెను స్ట్రీట్లో తీసుకెళ్లి…
ప్రభుత్వం హామీలు నెరవేర్చాలి: ఆటో డ్రైవర్ల ఆగ్రహ దీక్ష – 15 రోజుల్లో చర్యలు లేకపోతే అసెంబ్లీ ముట్టడి”
హైదరాబాద్లో ఆటో డ్రైవర్లు మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిది నెలలుగా ప్రభుత్వ ఆఫీసులు, అధికారులను కలిసినా సమస్యలు పరిష్కారం కాలేదని జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ బోర్డ్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, “2012 తర్వాత ఇప్పటివరకు ఆటో మీటర్ రేట్లు పెరగలేదు. పెట్రోల్, రోడ్డు టాక్స్, జరిమానాలు అన్ని పెరిగాయి కానీ మా ఆదాయం పెరగలేదు. బస్సులకు, ఇతర సేవలకు ధరలు పెంచి ఆటో డ్రైవర్ల సమస్యలను…
రేవంత రెడ్డిపై ప్రజల అసహనం ఉప్పొంగింది — అభివృద్ధి ఎక్కడ? ప్రశ్నలు గాల్లో
ప్రభుత్వం ఉదయం లేవగానే మొదట చేసే పని ఏంటంటే… కేసీఆర్ గారిని తిట్టడం!అదే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల్లో చెలరేగుతున్న అసహనం. ప్రజల మాటల్లో —“ఒక మంచి పని చెప్పండి… ఒక్కటి!” పెన్షన్ పెంచుతానన్నావు — ఇచ్చావా?రైతు బంధు పెంచుతానన్నావు — పెంచావా?రైతు బీమా నడుస్తుందా?దళిత బంధు? పోయింది.కిట్లు? మూతపడిపోయాయి.ఒక్క కొత్త రోడ్డు కూడా సాంక్షన్ ఇవ్వలేదురా!” ఇలా గ్రామాల్లో, బస్తీల్లో, రైతు కూలీల్లో అసహనం రోజు రోజుకి పెరుగుతోంది. ఫుట్బాల్ సమరం: మెస్సీ…
ఎవరో కాదు… నేనే చేస్తా!” — బీసీ మహిళా రిజర్వేషన్తో సర్పంచ్ పోటీలోకి గుమ్మడివెల్లి రాజేశ్వరి
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని చిందర్ల గ్రామంలో సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో, బీసీ మహిళా రిజర్వేషన్ రావడంతో గుమ్మడివెల్లి రాజేశ్వరి పోటీలోకి దిగారు. కానీ ఇది కేవలం ఒక పోటీ కాదు — గ్రామ అభివృద్ధి, మహిళా నాయకత్వం, యువత రాజకీయ ప్రవేశం కోసం ఒక పోరాటం. రాజేశ్వరి మాట్లాడుతూ— “మహిళలు గెలిస్తారు, కానీ పాలనా వ్యవస్థ మాత్రం పురుషుల చేతుల్లోనే నడుస్తోంది. నేను గెలిస్తే, సర్పంచ్ కుర్చీలో నేనే కూర్చుంటా… అది నా భర్తది కాదు,…
ఖైరతాబాద్ ఉపఎన్నిక కౌంట్డౌన్ స్టార్ట్ — ఫ్లెక్సులతో దానం నాగేంద్ర సంకేతం?
ఖైరతాబాద్ ఉపఎన్నికపై స్పష్టత? ఫ్లెక్సులతో దానం నాగేంద్ర సంకేతం ఇచ్చేశారా? హైదరాబాద్: ఖైరతాబాద్ నియోజక వర్గంలో ఉపఎన్నిక జరగబోతుందనే రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర కాంగ్రెస్కు వెళ్లినప్పటి నుంచి ఆయన రాజీనామా చేస్తారా? లేదా అనర్హత వేట పడుతుందా? అనే ప్రశ్నలపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కేబీఆర్ పార్క్ వద్ద ఫ్లెక్సుల సందడి కేబీఆర్ పార్క్ సర్కిల్ వద్ద కాంగ్రెస్ నాయకుల ఫ్లెక్సులు వరుసగా కనిపిస్తున్నాయి. ఈ ఫ్లెక్సులన్నింటిలో కూడా దానం…
విజయ దీక్షా దివస్ vs గ్లోబల్ సమిట్ — మంత్రి మంజులారాణి వివాదాస్పద వ్యాఖ్యలు
నమస్తే.. వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మళ్లీ ఉరకలు వేస్తోంది. విజయ దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ భవన్లో జరిగిన సభలో మంత్రి మంజులారాణి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చగా మారాయి. ఒక వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్లోబల్ సమిట్ నిర్వహిస్తూ పెట్టుబడులను రాష్ట్రానికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని కథనాలు వస్తుండగా— మరో వైపు బీఆర్ఎస్ దీనిని విమర్శిస్తోంది. 🔹 మంజులారాణి తీవ్రంగా విమర్శిస్తూ— అలాగే ఆమె రేవంత్ రెడ్డి…
విజయ దీక్షా దివస్ vs గ్లోబల్ సమిట్ — మంత్రి మంజులారాణి వివాదాస్పద వ్యాఖ్యలు
నమస్తే.. వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మళ్లీ ఉరకలు వేస్తోంది. విజయ దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ భవన్లో జరిగిన సభలో మంత్రి మంజులారాణి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చగా మారాయి. ఒక వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్లోబల్ సమిట్ నిర్వహిస్తూ పెట్టుబడులను రాష్ట్రానికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని కథనాలు వస్తుండగా— మరో వైపు బీఆర్ఎస్ దీనిని విమర్శిస్తోంది. 🔹 మంజులారాణి తీవ్రంగా విమర్శిస్తూ— అలాగే ఆమె రేవంత్ రెడ్డి…
సర్పంచ్ ఎన్నికల ఒత్తిడి: ముగ్గురు అభ్యర్థుల మృతి — ఒక్కరైతే ఆత్మహత్య
సర్పంచ్ ఎన్నికల వేడి నేపథ్యంలో విషాదం చోటుచేసుకుంది. తెలంగాణలో మూడు వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు సర్పంచ్ మరియు వార్డ్ అభ్యర్థులు ప్రాణాలు కోల్పోయారు. ఎన్నికల ఒత్తిడి, మానసిక ఆందోళన, శారీరక సమస్యలు కారణమని స్థానికులు చెబుతున్నారు. 🔹 సంగారెడ్డి: సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని పిప్పటిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి సిహెచ్ రాజు (అయ్యప్ప మాలధారి) ఎన్నికల్లో ఓటమి భయంతో ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి:…
తెలంగాణ విజయదివస్ — కేసీఆర్ దీక్ష నుంచి సాధించిన రాష్ట్ర హక్కు వరకు
తెలంగాణ రాష్ట్ర సాధన ఎంత సులువు కాదు. దశాబ్దాల పోరాటం, వేల మంది విద్యార్థుల త్యాగం, ప్రజల ఆరాటం—all came together to build what today we proudly call Telangana. సమష్టి ఉద్యమాలు, సమ్మెలు, నిరసనలు చేయగా ప్రభుత్వాలు స్పందించని సందర్భంలో, కేసీఆర్ చేపట్టిన అమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమానికి కీలక మలుపు ఇచ్చింది. ఆల్కాపురి చౌరస్థ నుండి దీక్షకు బయలుదేరిన కేసీఆర్ని అరెస్టు చేసి NIMSకు తరలించగా, అక్కడే ఆయన 11…
పూలమ్మిండు పాలమ్మిండు ఎకరాల కబ్జా? — మల్లారెడ్డిపై కవిత సీరియస్ ఆరోపణలు
తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బంగారు తెలంగాణ బ్యాచ్ నేతల్లో ఒకరైన ఎమ్మెల్యే మల్లారెడ్డిపై మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల మేడ్చల్ జిల్లా పర్యటనలో మాట్లాడిన ఆమె, మల్లారెడ్డి వేల ఎకరాల భూములను కబ్జా చేశారని, ప్రజల కోసం మాత్రం ఒక్క పని కూడా చేయలేదని విమర్శించారు. “పూలమ్మిండు, పాలమ్మిండు—వేల ఎకరాలు కబ్జా పెట్టిండు మల్లారెడ్డి. పేదల కోసం ఆయన చేసినది ఏమీ లేదు” అని కవిత వ్యాఖ్యానించారు….

