ప్రభుత్వ వైఫల్యం – ప్రతిపక్ష నిశ్శబ్దం: మధ్యలో నలిగిపోతున్న తెలంగాణ ప్రజలు

తెలంగాణలో పెన్షన్లు, నిరుద్యోగం, ప్రతిపక్ష వైఫల్యం – ఇదంతా డైవర్షనా? తెలంగాణ ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించడమే ఇప్పుడు జరుగుతున్న ప్రధాన రాజకీయం. రిటైర్డ్ ఉద్యోగులకు ఇంకా పెన్షన్లు రాకపోవడం లాంటి తీవ్రమైన సమస్యలు ఉన్నా, వాటిపై ప్రభుత్వం గానీ, మీడియా గానీ సరైన స్థాయిలో మాట్లాడటం లేదు. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు – చరిత్రలో ఎప్పుడైనా చూశామా? దేశంలోని చిన్న చిన్న రాష్ట్రాల్లో కూడా రిటైర్డ్ ఉద్యోగులకు వెంటనే పెన్షన్లు ఇస్తున్నారు. కానీ…

Read More

దావోస్ ఫోటోలు… ఖర్చుల బిల్లులు తప్ప పెట్టుబడులు ఎక్కడ రేవంత్ అన్న?

ప్రజా సమస్యలకన్నా ఫోటోలు, ఫ్లైట్లు ముఖ్యం అయితే దావోస్ ఎందుకు? గతంలో రేవంత్ రెడ్డి గారు ఇతరులపై మాట్లాడిన మాటలే ఇప్పుడు ఆయన్నే ప్రశ్నిస్తున్నాయి. ఒకప్పుడు “హిమాంశని వేసుకొని తిరుగుతున్నాడు” అంటూ విమర్శించిన రేవంత్ రెడ్డి, ఈరోజు ముఖ్యమంత్రిగా తన మనవడిని ఎక్కించుకొని మురిసిపోతూ కనిపిస్తున్నారు. వ్యక్తిగతంగా పిల్లల్ని ప్రేమించడం తప్పు కాదు. కానీ అదే వ్యక్తి గతంలో మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటే ప్రశ్నలు రావడం సహజం. ప్రతి కార్యక్రమానికి అమ్మవారి బ్లెస్సింగ్స్ పేరుతో మనవడిని…

Read More

ఫోన్ ట్యాపింగ్ జరగకపోతే హౌస్ అరెస్టులు ఎలా? రేవంత్ రెడ్డిపై ఘాటు ప్రశ్నలు

కేటీఆర్, కవిత, కేసీఆర్ లేదా హరీష్ రావు వంటి నేతలు లేకపోతే ఎవ్వరినైనా అరెస్ట్ చేసే పరిస్థితి ఉందా? అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ప్రశ్నలు సంధించారు ఒక రాజకీయ విశ్లేషకుడు. అరెస్టుల పేరుతో ప్రజల భావోద్వేగాలతో రాజకీయ నాయకులు ఆడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత ఘోరమైన నేరమని, ఇద్దరు వ్యక్తులు వ్యక్తిగతంగా మాట్లాడుకునే సంభాషణను మూడో వ్యక్తి రహస్యంగా వినడం అనేది ప్రైవసీపై తీవ్ర దాడి అని పేర్కొన్నారు. చట్ట…

Read More

నోటీసులు డైవర్షన్ టాక్టిక్స్ మాత్రమే.. భయపడేది లేదు: రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత తీవ్ర విమర్శలు

నిన్న రేవంత్ రెడ్డి బావమరిది భాగవతంపై ఆరోపణలు బయటపెట్టిన వెంటనే తనకు నోటీసులు పంపించడమే రాజకీయ డైవర్షన్ టాక్టిక్స్ అని బీఆర్ఎస్ నేత తీవ్ర స్థాయిలో విమర్శించారు. సాయంత్రం దాదాపు రాత్రి 9 గంటల సమయంలో తన ఇంటికి వచ్చి, తాను హైదరాబాద్‌లో లేని సమయంలో మేడుకు నోటీసులు ఇచ్చి వెళ్లారని తెలిపారు. సిద్ధిపేట నియోజకవర్గంలో ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటున్న సమయంలో ఈ ఘటన జరిగిందని, అయినా కూడా చట్టాన్ని గౌరవిస్తూ రాత్రికే హైదరాబాద్ చేరుకొని ఈరోజు…

Read More

రేవంత్ రెడ్డి బావమరిది భాగవతం బయటపెడితే నోటీసులు పంపారు: సిద్దిపేట నేత సంచలన వ్యాఖ్యలు

నిన్న రేవంత్ రెడ్డి బావమరిది భాగవతాన్ని బహిర్గతం చేస్తే, అదే రోజున సాయంత్రానికి తనకు నోటీసులు పంపారని సిద్దిపేటకు చెందిన నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నోటీసులు పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో పంపినవేనని ఆయన ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ..“నిన్న రాత్రి దాదాపు 9 గంటల సమయంలో మా ఇంటి వద్ద మా మెయిడ్‌కు నోటీసులు ఇచ్చి వెళ్లారు. ఆ సమయంలో నేను సిద్దిపేట నియోజకవర్గంలో నా ప్రజలతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. అయినప్పటికీ ఉదయం 11…

Read More

జన నాయకన్.. ఇప్పుడు రాకపోతే కష్టమే! సెన్సార్ గండంలో విజయ్ లాస్ట్ మూవీ

కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ తన కెరీర్‌లో చివరి సినిమాగా చేస్తున్న ‘జన నాయకన్’ ఇప్పుడు పెద్ద చిక్కుల్లో పడింది. ఇప్పటికే రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో అడుగుపెట్టేందుకు సిద్ధమైన విజయ్, ఇకపై సినిమాలు చేయనని ప్రకటించడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. విజయ్ నుంచి వచ్చే లాస్ట్ మూవీ కావడంతో, ఇందులో డైలాగులు, సీన్లు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయని అభిమానులు భారీగా ఆశించారు. అయితే అదే పవర్‌ఫుల్ కంటెంట్ ఇప్పుడు సినిమాకు సమస్యగా మారింది. సెన్సార్ బోర్డు…

Read More

ప్రభాస్ – సుకుమార్ కాంబో ఎందుకు సెట్టవ్వట్లేదు? ఫ్యాన్స్ డ్రీమ్ ప్రాజెక్ట్‌కు ఇంకా టైమ్ పడేలా!

టాలీవుడ్‌లో ఎప్పటినుంచో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న క్రేజీ కాంబినేషన్‌లలో ప్రభాస్ – సుకుమార్ ఒకటి. లెక్కల మాస్టర్ సుకుమార్ రాసే ఇంటెన్సివ్ క్యారెక్టరైజేషన్‌లో ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ కనిపిస్తే… బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలవడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. కానీ ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇప్పట్లో సెట్టయ్యేలా కనిపించడం లేదు. తాజా సమాచారం ప్రకారం, ప్రభాస్ – సుకుమార్ కాంబో వెనుక అసలు అడ్డంకి వీరిద్దరి బిజీ షెడ్యూల్సే. దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం వరుస భారీ…

Read More

మేడారం మహాజాతరకు ఇంకా 12 రోజులు ఉండగానే భక్తజనంతో కిటకిట.. జంపన్న వాగులో పుణ్యస్నానాలు

మేడారం మహాజాతరకు ఇంకా 12 రోజులు మాత్రమే ఉండగానే భక్తజనం భారీగా తరలివస్తోంది. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం సమ్మక్క–సారలమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. గట్టమ్మ ఆలయం పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని కొందరు స్థానికులు బకెట్ వేడినీళ్లను ఒక్కో బకెట్‌కు 50 రూపాయలకు విక్రయించడం విమర్శలకు దారి తీస్తోంది. ముందస్తు రద్దీతో అధికారులు అప్రమత్తమయ్యారు. మేడారం రద్దీ నుంచి రాజకీయ వేడి వరకూ.. తెలంగాణలో వేడెక్కుతున్న పరిస్థితులు…

Read More

రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల కోసం రేణుక చౌదరి నివాసం ముట్టడి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం

తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల సమస్య మరోసారి రాజకీయ దుమారానికి కారణమైంది. తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పటికీ విడుదల చేయకపోవడంపై ఆగ్రహంతో రిటైర్డ్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి నివాసాన్ని ముట్టడించారు. రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన గ్రాట్యుటీ, జీపీఎఫ్, టీజీఎల్ఐ, డీఏలు, పీఆర్సీ వంటి బెనిఫిట్స్ రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్కరికి 45 లక్షల నుంచి 60 లక్షల రూపాయల వరకు బకాయిలు…

Read More

సైట్ విజిట్ సర్టిఫికెట్ వెనుక కుట్ర?

సైట్ విజిట్ సర్టిఫికెట్ వెనుక కుట్ర? సింగరేణి ఓబి టెండర్లపై రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు** సింగరేణి ఓబి (ఓవర్‌బర్డన్) కోల్ బ్లాక్ టెండర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం టెండర్లు ప్లస్ 5 నుంచి ప్లస్ 10 శాతం వరకు వెళ్తుండటం వెనుక భారీ కుట్ర దాగి ఉందని విమర్శకులు ఆరోపిస్తున్నారు. దేశవ్యాప్తంగా కోల్ ఇండియా, వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్, అలాగే గతంలో సింగరేణిలో…

Read More