42% బీసీ రిజర్వేషన్‌పై రాజకీయ మౌనం.. కాంగ్రెస్–బీఆర్‌ఎస్–బీజేపీపై ఐలీ వెంకన్న తీవ్ర విమర్శలు

తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ అంశం మళ్లీ హాట్ టాపిక్‌గా మారుతోంది. అసెంబ్లీలో మూడు రోజుల పాటు చర్చలు జరిగినప్పటికీ, బీసీ రిజర్వేషన్‌పై కనీసం ఐదు నిమిషాలు కూడా చర్చ జరగకపోవడం వెనుక కుట్ర ఉందని బీసీ పొలిటికల్ ఫ్రంట్ నాయకుడు ఐలీ వెంకన్న తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మూడు పార్టీలు కుమ్మక్కయ్యే బీసీ అంశాన్ని డైవర్ట్ చేశాయని ఆయన విమర్శించారు. శీతాకాల సమావేశాల్లో బీసీలకు జరిగిన అన్యాయంపై ప్రత్యేక చర్చ…

Read More

అవతార్ 3 షాక్‌తో మనసు మార్చుకున్న జేమ్స్ కామెరూన్.. కొత్త దిశలో హాలీవుడ్ లెజెండ్!

మనసు మార్చుకున్న జేమ్స్ కామెరూన్అవతార్ సిరీస్‌లో థర్డ్ ఇన్‌స్టాల్మెంట్‌గా వచ్చిన అవతార్‌ ఫైర్ అండ్ యాష్‌ అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. దీంతో దర్శకుడు జేమ్స్ కామెరూన్‌ ఆలోచనలో పడ్డారు. ఆల్రెడీ ఎనౌన్స్ చేసిన అవతార్ నెక్ట్స్ పార్ట్స్‌ను పక్కన పెట్టి మరో మూవీని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. అవతార్ సిరీస్‌లో థర్డ్ ఇన్‌స్టాల్మెంట్ ఆడియన్స్ ముందుకు వచ్చింది. పార్ట్‌ 2తో పోలిస్తే త్రీక్వెల్‌కు మంచి టాకే వచ్చినా.. వసూళ్ల పరంగా మాత్రం ఆశించిన స్థాయిలో పెర్ఫామ్…

Read More

ఎరుపు చీరలో ప్రభాస్ బ్యూటీ అందాలు.. సోషల్ మీడియా నుంచి పాన్ ఇండియా హీరోయిన్‌గా ఇమాన్వి!

ఎరుపు చీరలో ప్రభాస్ బ్యూటీ అందాలు..సోషల్ మీడియా.. ఎంతోమంది పాపులారిటీకి అతిపెద్ద ఫ్లాట్ ఫారం అని చెప్పవచ్చు. ఈ సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్ ను నిరూపించుకొని.. సినిమాలలో అవకాశాలు అందుకుంటూ మరింత పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు. అయితే ఇలా సోషల్ మీడియా ద్వారా వచ్చిన పాపులారిటీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో లేదా చిన్న హీరోల పక్కన హీరోయిన్ గానో అవకాశం లభిస్తుంది. కానీ ఇక్కడ సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ…

Read More

బెల్లంకొండ.. ‘హైందవ’తో మరో పవర్ఫుల్ లుక్! డివైన్ యాక్షన్‌లో గూస్‌బంప్స్

బెల్లంకొండ.. ‘హైందవ’తో మరో పవర్ఫుల్ లుక్!టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా, తనకంటూ ఒక సపరేట్ మాస్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. మధ్యలో ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ కోసం టాలీవుడ్ కి గ్యాప్ ఇచ్చిన బెల్లంకొండ, 2025లో మాత్రం స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. ఈ ఒక్క ఏడాదే రెండు సినిమాలతో పలకరించి ఆడియన్స్ కు దగ్గరయ్యారు. 2025…

Read More

రేహాన్‌ వాద్రా ఎంగేజ్‌మెంట్‌.. గాంధీ కుటుంబంలో త్వరలో పెళ్లి బాజాలు

రేహాన్‌ ఎంగేజ్‌మెంట్‌..త్వరలో పెళ్లి బాజాలుగాంధీ కుటుంబంలో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా దంపతుల కుమారుడు రెహాన్ వాద్రా వివాహం తన చిరకాల స్నేహితురాలు అవీవా బేగ్‌తో నిశ్చయమైంది. కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ కుమారుడు రేహాన్‌ వాద్రాకు ఎంగేజ్‌మెంట్‌ జరిగినట్లు ఇటీవల జాతీయ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ తాజాగా ప్రియాంక గాంధీ ఇన్‌స్టా వేదికగా ఒక పోస్టు పెట్టారు. అందులో రేహాన్‌,…

Read More

కాంగ్రెస్‌–బీఆర్‌ఎస్‌ మధ్య PPT వార్‌.. అసెంబ్లీ నుంచి తెలంగాణ భవన్‌ వరకూ పవర్‌పాయింట్‌ రాజకీయాలు

కాంగ్రెస్‌.. బీఆర్‌ఎస్‌ మధ్య PPT వార్‌.. ఇవాళ పోటాపోటీ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్లునీళ్లు నిప్పులు అవుతున్నాయి. లెక్కలే అస్త్రాలు అవుతున్నాయి. తెలంగాణ గట్టు మీద పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ వార్‌ నడుస్తోంది. అసెంబ్లీలో ప్రభుత్వం PPTకి సిద్ధమైంది. ఇందుకోసం పోటీగా BRS కూడా PPTకి రెడీ అయింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య వాడీవేడి రచ్చ మొదలైంది. నీళ్లు నిప్పులుగా మారుతున్నాయి. ఏకంగా పోటా పోటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్…

Read More

నిజాంసాగర్ కాల్వల దుస్థితిపై అసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ ఫైర్‌

నిజాంసాగర్ కాల్వల ఆధునీకరణపై అసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ గారి ఆవేదన తెలంగాణ శాసనసభలో నీటి పారుదల శాఖపై జరిగిన చర్చలో ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాకేష్ గారు నిజాంసాగర్ ప్రాజెక్టు పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలో రెండు సంవత్సరాల క్రితం లైనింగ్‌కు మంజూరైన రూ.22 కోట్ల పనులు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం, లంబాడీ తండాల్లో నిజాంసాగర్ కాల్వకు సంబంధించిన ఎత్తిపోతల పథకానికి రూ.7 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉండటాన్ని ఆయన ప్రస్తావించారు….

Read More

నిజాంసాగర్ కాల్వల ఆధునీకరణకు 1500 కోట్లు కేటాయించాలి: అసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ డిమాండ్

నిజాంసాగర్ కాల్వల ఆధునీకరణకు నిధులు కేటాయించాలి: అసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ డిమాండ్ నిజామాబాద్ జిల్లా సాగునీటి సమస్యలపై అసెంబ్లీలో తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తూ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ మాట్లాడుతూ, నిజాంసాగర్ కాల్వల పునరుద్ధరణ, ఆధునీకరణకు తక్షణమే నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీటి పారుదల శాఖ మంత్రి సమక్షంలో ఆయన మాట్లాడుతూ, ఆర్మూర్ నియోజకవర్గంలో రెండు సంవత్సరాల క్రితం లైనింగ్‌కు మంజూరైన 22 కోట్ల పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని, లంబాడీ…

Read More

గృహజ్యోతి పథకంపై ఎమ్మెల్యే ప్రశంసలు, టెక్నికల్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి విజ్ఞప్తి

గృహజ్యోతి పథకంపై ఎమ్మెల్యే ప్రశంసలు, టెక్నికల్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి విజ్ఞప్తి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలలో అత్యంత కీలకమైన పథకంగా గృహజ్యోతి పథకాన్ని పేర్కొంటూ, ఈ పథకం వల్ల పేద కుటుంబాలకు నిజమైన ఊరట లభిస్తోందని అసెంబ్లీలో ఎమ్మెల్యే తెలిపారు. ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సంబంధిత మంత్రికి తన నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గతంలో నెల చివర్లో కరెంట్…

Read More

గృహజ్యోతి పథకంపై అసెంబ్లీలో కీలక ప్రశ్నలు: హైదరాబాద్–రంగారెడ్డి లబ్ధిదారుల సంఖ్యపై సందేహాలు

గృహజ్యోతి పథకంపై అసెంబ్లీలో కీలక ప్రశ్నలు: హైదరాబాద్–రంగారెడ్డి లబ్ధిదారుల సంఖ్యపై సందేహాలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు గ్యారెంటీలలో అత్యంత ముఖ్యమైన పథకంగా గృహజ్యోతి పథకాన్ని అభివర్ణిస్తూ, ఈ పథకం వల్ల పేదలు, బడుగు–బలహీన వర్గాలు, ఎస్సీ–ఎస్టీ కుటుంబాలకు గణనీయమైన ఊరట లభించిందని అసెంబ్లీలో పేర్కొన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ, రెండు మూడు లైట్లు, ఒక ఫ్యాన్‌తోనే జీవనం సాగించే కుటుంబాల కోసం ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే తెలిపారు. గృహజ్యోతి పథకం అమలుతో…

Read More