News
కర్నూల్ బస్సు అగ్నిప్రమాదం – సజీవదహనమైన 20 మంది ప్రయాణికులు, తెలంగాణ-ఆంధ్ర ప్రభుత్వాలపై ఆగ్రహం
తెలంగాణ, ఆంధ్ర ప్రజలను కలచివేసిన భయానక ఘటన కర్నూల్ జిల్లాలో జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూల్ సమీపంలోని చిన్నటేకూరు వద్ద మోటార్సైకిల్ను ఢీకొట్టి, ఆ తర్వాత భయంకరమైన అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో ఉన్న 42 మంది ప్రయాణికులలో సుమారు 20 మంది సజీవ దహనం అయ్యారు. బయటపడిన మిగతా ప్రయాణికులు తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలించబడ్డారు. సాక్షుల ప్రకారం, బస్సు బైక్ను ఢీకొట్టిన తర్వాత డ్రైవర్ బస్సు ఆపకుండా వెళ్లిపోవడంతో…
క్యాబినెట్ బేటీలో రేవంత్ రెడ్డి హెచ్చరిక – “రోడ్డెక్కొద్దు, ప్రజల్లో చులకన కాకండి”
రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడి చెలరేగింది. తాజాగా జరిగిన క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేసినట్లు సమాచారం.“రోడ్డెక్కొద్దు, ప్రజల్లో చులకన కావద్దు, అనవసర విషయాలకు రాద్దాంతం వద్దు” అంటూ సీఎం కఠినంగా స్పందించినట్టు తెలుస్తోంది. జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో మంత్రుల మధ్య జరుగుతున్న విభేదాలు, పబ్లిక్ స్టేట్మెంట్లు, సోషల్ మీడియా వివాదాలపై సీఎం రేవంత్ అసహనం వ్యక్తం చేశారు. “ఇలాంటివన్నీ టీ కప్పులో తుఫాన్లు మాత్రమే. ప్రజల్లో గందరగోళం…
జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక వేడి – రెండు ప్రధాన పార్టీల హై అలర్ట్, కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలు
జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక చుట్టూ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ రెండూ ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్లో ఈ ఉపఎన్నికతో పాటు బీసీ రిజర్వేషన్ 42% అంశంపై కీలక చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ రిజర్వేషన్ హైకోర్టులో పెండింగ్లో ఉండటంతో, పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకోవాలో మంత్రులు సమీక్షించినట్టు సమాచారం. ఇక మరోవైపు, మాజీ సీఎం కేసీఆర్…
హోలోగ్రామ్ టెండర్ వివాదం – ఐఏఎస్ రిజ్వీ విఆర్ఎస్ సంచలనం, మంత్రుల ఒత్తిడిపై రాజకీయ తుపాన్
తెలంగాణ ఎక్సైజ్ శాఖలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ముఖ్య కార్యదర్శి ఎస్ఎంఎం రిజ్వీ స్వచ్ఛంద పదవీవిరమణ (VRS) కోసం దరఖాస్తు చేయడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఇంకా ఎనిమిదేళ్ల సర్వీస్ మిగిలి ఉండగానే రాజీనామా నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివాదం హై సెక్యూరిటీ హాలోగ్రామ్, 2డి బార్కోడ్ లేబుల్ టెండర్ల చుట్టూ తిరుగుతోంది. ఈ టెండర్లు జూపల్లి కృష్ణారావు అనుకూల కంపెనీలకే ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని, దాంతో రిజ్వీ తీవ్ర…
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై రంగంలోకి కెసిఆర్ – కేటీఆర్, హరీష్ రావుతో కీలక బేటీ
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతోంది. బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి ఎర్రవల్లి ఫార్మ్ హౌస్లో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వ్యూహరచన, రోడ్ షోలు, ప్రచార కార్యక్రమాలపై చర్చించినట్లు సమాచారం. సిట్టింగ్ సీటును కాపాడుకోవడమే లక్ష్యంగా బిఆర్ఎస్ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నామినేషన్ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో, పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా ప్రచారంపై దృష్టి పెట్టాలని మంత్రులకు దిశానిర్దేశం…
హోలోగ్రామ్ టెండర్ వివాదం – ఐఏఎస్ రిజ్వీ విఆర్ఎస్ సంచలనం, మంత్రుల ఒత్తిడిపై రాజకీయ తుపాన్
తెలంగాణ ఎక్సైజ్ శాఖలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ముఖ్య కార్యదర్శి ఎస్ఎంఎం రిజ్వీ స్వచ్ఛంద పదవీవిరమణ (VRS) కోసం దరఖాస్తు చేయడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఇంకా ఎనిమిదేళ్ల సర్వీస్ మిగిలి ఉండగానే రాజీనామా నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివాదం హై సెక్యూరిటీ హాలోగ్రామ్, 2డి బార్కోడ్ లేబుల్ టెండర్ల చుట్టూ తిరుగుతోంది. ఈ టెండర్లు జూపల్లి కృష్ణారావు అనుకూల కంపెనీలకే ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని, దాంతో రిజ్వీ తీవ్ర…
జూబ్లీహిల్స్ బైఎలక్షన్ నామినేషన్లలో వివాదం – మాగంటి సునీతపై అధికారిక భార్య కానన్న ఆరోపణలు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల పరిశీలన ముగిసిన నేపథ్యంలో, బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ చుట్టూ తీవ్ర వివాదం చెలరేగింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి, అలాగే సునీత నామినేషన్లు ఓకే అయినప్పటికీ, సునీత అభ్యర్థిత్వంపై మాగంటి గోపీనాథ్ కుటుంబం తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసింది. మాగంటి గోపీనాథ్ తొలి భార్య కోసరాజు మాలిని దేవి కుమారుడు తారక్ ప్రద్యుమ్న కోసరాజు, ఎన్నికల కమిషన్కి లేఖ రాసి, సునీత మాగంటి…
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కుంభకోణం – ఈడి దర్యాప్తుతో సంచలనం!
హైదరాబాద్: సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కుంభకోణం తెలంగాణలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సెంటర్లో జరిగిన ఘోర అవకతవకలు ఇప్పుడు ఈడి దర్యాప్తుతో వెలుగులోకి వచ్చాయి. ఇటీవల ఫెర్టిలిటీ క్లినిక్లో రహస్యంగా జరిగిన కొన్ని ఇష్యూలు బయటకు రావడంతో అనేక దంపతులు మోసపోయిన విషయం వెల్లడైంది. వేరే వేరే వ్యక్తుల వీర్యకణాలను ఉపయోగించి, దంపతుల తెలియకుండానే ఇతరుల సంతానాన్ని వారికి ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇది వైద్య నైతికతను తాకే అత్యంత దారుణమైన ఘటనగా చెబుతున్నారు. ఈ కేసులో…
మావోయిస్టు పార్టీపై కేంద్ర-రాష్ట్ర పోలీసుల నిఘా సీరియస్: పట్టణ ప్రాంతాల్లోనూ శ్రద్ధ
కేంద్ర మరియు రాష్ట్ర పోలీస్ వర్గాలు మావోయిస్టు మద్దతుదారులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. నజారా సోషల్ మీడియా పోస్టులు, వివిధ ఎన్జీఓల కార్యకలాపాలు, మావయిష్ట కార్యకలాపాలకు ఆర్థిక మద్దతు వంటి అంశాలపై నిఘా బృందాలు పరిశీలనలు చేపట్టాయి. ఇటీవల, మాలోజుల వేణుగోపాల్ వంటి మావయిష్ట నాయకుల ప్రకటనలపై స్పందించిన వ్యక్తులు, సంస్థల కార్యకలాపాలను పోలీసులు సమీక్షిస్తున్నారు. సోషల్ మీడియాలో వ్యక్తుల పోస్ట్లు తాత్కాలిక ఆవేశానికి గురై ఉన్నాయా, లేక మావయిష్ట పార్టీతో సుదీర్ఘ అనుబంధం కొనసాగిస్తూ మద్దతు…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయం ఖాయం – పవన్ రెడ్డి వ్యాఖ్యలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు పవన్ రెడ్డి గారు ఓకే టీవీతో మాట్లాడారు. ప్రస్తుతం మూడు పార్టీలు — కాంగ్రెస్, బిఆర్ఎస్, బీజేపీ — ప్రజాక్షేత్రంలో బలంగా పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.పవన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల తీర్పు బిఆర్ఎస్ వైపే వుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లో తీవ్ర అసహనాన్ని కలిగించాయని, జూబ్లీహిల్స్ అభివృద్ధి పేరుతో చివరి నిమిషంలో వాగ్దానాలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులపై ప్రజలు…

