కేబీఆర్ పార్క్ చెట్ల నరికివేతపై సుప్రీం స్టే.. ఎకో సెన్సిటివ్ జోన్‌లో కీలక ఆదేశాలు

హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేత వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో చెట్ల తొలగింపుపై అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల 25 నుంచి 35 మీటర్ల పరిధిలో ఉన్న చెట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నరకరాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కాజల్ మహేశ్వరి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఈ మేరకు స్టే ఇచ్చింది. కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాలు…

Read Full News

పెట్రోల్ ధరలు పెరుగుతాయా..? యుద్ధ ప్రభావంతో సామాన్యుడిపై భారమా..?

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై మరోసారి చర్చ మొదలైంది. అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులు, చమురు సరఫరా అంతరాయాలు, ప్రపంచ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరల మార్పులతో భారతదేశంపై ప్రభావం పడుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయిల్, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్రోల్ కొరత వస్తుందా..? ధరలు మరింత పెరుగుతాయా..? అనే భయం సామాన్యుల్లో కనిపిస్తోంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ “పెట్రోల్ వాడకం తగ్గించండి.. బంగారం కొనుగోలు ఒక సంవత్సరం తగ్గించండి” అంటూ చేసిన వ్యాఖ్యలు…

Read Full News

భగీరథ్ పోక్సో కేసులో కొత్త ట్విస్ట్.. స్నేహితుల విచారణ, కొత్త సెక్షన్లు నమోదు

కేంద్రమంత్రి Bandi Sanjay Kumar కుమారుడు Bandi Sai Bhagirath పై నమోదైన పోక్సో కేసు రోజురోజుకూ మరింత సంచలనంగా మారుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలుసెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు విచారణను మరింత వేగవంతం చేశారు. ముఖ్యంగా భగీరథ్ స్నేహితుల పాత్రపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. బాధిత బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదులో, ఘటన జరిగిన సమయంలో భగీరథ్ స్నేహితులు కూడా అక్కడే ఉన్నారని, అనంతరం విషయం బయటకు రాకుండా…

Read Full News

సీలింగ్ భూముల్లో బటర్ఫ్లై సిటీ రెడీమిక్స్ ప్లాంట్.. అనుమతులు లేకుండా గలీజ్ దందా?

రంగారెడ్డి జిల్లాలో బటర్ఫ్లై సిటీ పేరుతో కొనసాగుతున్న రెడీమిక్స్ ప్లాంట్ వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. Fortune Infra Developers Private Limited ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ ప్రాజెక్ట్‌పై స్థానిక రైతులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కడ్తాల్ మండలం కొండ్రిగాని బోడు గ్రామ పంచాయతీ పరిధిలోని సీలింగ్ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా రెడీమిక్స్ ప్లాంట్ నిర్వహిస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు. రైతుల కథనం ప్రకారం సర్వే నెంబర్ 790/39లో ఉన్న సుమారు 3.20 ఎకరాల భూమిని…

Read Full News

సెక్రటేరియట్‌లో విజిటర్ అవర్స్ ఫెయిల్?.. అధికారులు లేక ప్రజల ఆవేదన

తెలంగాణ సెక్రటేరియట్‌లో ప్రజల సమస్యలు వినేందుకు ఏర్పాటు చేసిన విజిటర్ అవర్స్ ఇప్పుడు పూర్తిగా నిర్వీర్యమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాధారణ ప్రజలు ఎంట్రీ పాస్ తీసుకొని అధికారులను కలిసేలా ప్రత్యేక సమయం కేటాయించింది. కానీ ఆ సమయంలోనే మెజారిటీ ఐఏఎస్ అధికారులు తమ ఛాంబర్లలో లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారట. దూర ప్రాంతాల నుంచి…

Read Full News

నిజామాబాద్‌పై రేవంత్ నిర్లక్ష్యం.. ఔటర్ రింగ్ రోడ్ హామీ ఏమైంది?

నిజామాబాద్ అభివృద్ధిపై సీఎం Revanth Reddy ఇచ్చిన హామీలు ఏమయ్యాయని బీజేపీ వర్గాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ ఔటర్ రింగ్ రోడ్, అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ వంటి కీలక ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల సమయంలో “కార్పొరేటర్లను గెలిపించండి.. నిజామాబాద్ అభివృద్ధి బాధ్యత నాది.. ఔటర్ రింగ్ రోడ్ తీసుకొస్తా” అని సీఎం ప్రకటించారని గుర్తు చేస్తూ, ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించడం లేదని విమర్శించారు. ఖమ్మం, వరంగల్,…

Read Full News

నిజామాబాద్‌కు ఇచ్చిన హామీలు ఎక్కడ?.. రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

తెలంగాణ ముఖ్యమంత్రి A. Revanth Reddy పై నిజామాబాద్ రాజకీయ వర్గాల్లో విమర్శలు మరింత తీవ్రం అవుతున్నాయి. నిజామాబాద్ అభివృద్ధికి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని పలువురు నాయకులు మండిపడుతున్నారు. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వంటి కీలక ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో నిజామాబాద్ కార్పొరేటర్లను గెలిపిస్తే నగర అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇస్తామని, ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం…

Read Full News

భార్య మోసం తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య.. కన్నబిడ్డను అమ్మేసి మరో పెళ్లికి సిద్ధమైన మహిళ

హైదరాబాద్‌లోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మోసం చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం, హయత్‌నగర్ పరిధిలోని కోహెడ గ్రామానికి చెందిన పల్లపు గోవర్ధన్ అనే యువకుడు సరిత అనే యువతిని నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు. కుటుంబ సభ్యులకు తెలియకుండా ఇద్దరూ రహస్యంగా వివాహం చేసుకున్నారు. అనంతరం వారికి ఓ బిడ్డ జన్మించింది….

Read Full News

బక్రీద్ సందర్భంగా గోవుల అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి వినతి

హైదరాబాద్‌లో బక్రీద్ పండుగ సందర్భంగా గోవుల అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపిస్తూ తెలంగాణ డీజీపీకి ఓ గౌరక్షణ సంస్థ ప్రతినిధులు లేఖ రాశారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో గోవులను అక్రమంగా తరలిస్తున్నారని, ఈ అంశంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. లేఖలో ముఖ్యంగా హైదరాబాద్‌లోని మెహందీపట్నం సహా పలు ప్రాంతాల్లో గోవుల రవాణా జరుగుతోందని ఆరోపించారు. గోవుల రక్షణ కోసం పనిచేస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని, అదే సమయంలో అక్రమ రవాణాపై…

Read Full News

నాంపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం.. హైదరాబాద్-జైపూర్ స్పెషల్ ట్రైన్‌లో మంటలు

Nampally Railway Station లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్టేషన్‌లో ఆగి ఉన్న హైదరాబాద్–జైపూర్ స్పెషల్ ట్రైన్‌లోని ఓ ఏసీ కోచ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం సాయంత్రం 7:50 గంటలకు బయలుదేరాల్సిన Hyderabad Jaipur Special Train లో సుమారు 6:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మొదట ఒక ఏసీ కోచ్‌లో ప్రారంభమైన మంటలు కొద్దిసేపటికే పక్క భోగీలకు వ్యాపించాయి. మంటలు చెలరేగడాన్ని గమనించిన ప్రయాణికులు…

Read Full News