Headlines

కొడుకు ఈవెంట్‌కు ఎందుకు రాలేదు? ‘నీ హార్డ్ వర్క్ నమ్ము’ అన్న సుమ మాటలు వైరల్

కొడుకు ఈవెంట్ కు వచ్చేందుకు సుమ నో.. ఏం జరిగిందంటే?యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కొడుకు రోషన్ కనకాల.. రీసెంట్ గా మోగ్లీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఆ సినిమా.. డిసెంబర్ 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రీసెంట్ గా హైదరాబాద్ లోని థ్యాంక్స్ మీట్ నిర్వహించారు మూవీ మేకర్స్. ఆ ఈవెంట్ కు అటెండ్ అయిన రోషన్ కనకాల.. వేదికపై ఎమోషనల్…

Read Full News

టీ20 వరల్డ్ కప్‌కు భారత జట్టు ప్రకటన: సూర్యకుమార్ కెప్టెన్.. ఇషాన్ కిషన్‌కు అనూహ్య అవకాశం

టీ20 వరల్డ్ కప్ కు భారత జట్టు ప్రకటనఅనుకోని మార్పులు, అనూహ్య చేర్పులతో టీ20 వరల్డ్ కప్ కు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఈ జట్టుకు సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌గా, అక్షర్‌ పటేల్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. కానీ శుభ్ మన్ గిల్ మాత్రం జట్టులో వైస్ కెప్టెన్సీతో పాటూ చోటును కూడా కోల్పోయాడు. అలాగే యశస్వి జైస్వాల్ ను కూడా ఎంపిక చేయలేదు. కానీ చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్న ఇషాన్కిషాన్ మాత్రం…

Read Full News

పవన్ కళ్యాణ్ నా గురువు.. ఆయనను అలా చూడాలనుకునేదాన్ని: సమంత ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్

ఆ స్టార్ హీరోపై సమంత ఆసక్తికర కామెంట్స్..టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సమంత.. ఒకప్పుడు పలువురు స్టార్ హీరోల సరసన నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. కెరియర్ పీక్స్ లో ఉండగానే నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమె.. ఆ తర్వాత మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. విడిపోయిన తర్వాత అటు సమంత , ఇటు నాగచైతన్య ఎవరి లైఫ్ లో వారు బిజీ అయిన విషయం తెలిసిందే. ఆ…

Read Full News

ప్రేక్షకుల మీద పడితే ఏం లాభం? ‘పరదా’ ఫ్లాప్‌కు ఆడియెన్సే కారణమా?

ప్రేక్ష‌కుల మీద ప‌డితే ఏం లాభం అమ్మ‌డు?కొత్త క‌థ‌ల్ని, కాన్సెప్ట్ ల్ని ఆస్వాదించ‌డంలో? తెలుగు ఆడియ‌న్స్ ఎంతో మారారు అన‌డానికి ఎన్నో విజ‌యాల్ని చెప్పొచ్చు. ఒక‌ప్ప‌టిలా మూస సినిమాలు తీస్తే తెలుగు జ‌నాలు చూడ‌టం లేద‌న్న‌ది వాస్త‌వం. నాలుగు పాట‌లు. .ఆరు ఫైట్లు పెట్టి బొమ్మ ఆడించేద్దామంటే? జ‌నాలు ప‌బ్లిక్ గానే ఇవేం సినిమాల‌ని మైక్ ముందుకొచ్చి మ‌రీ చీవాట్లు పెడుతున్నారు. కొత్త క‌థ‌లు, మేకింగ్ వైపు తెలుగు ప్రేక్ష‌కులు ఆక‌ర్షితుల‌వుతున్నారు. సినిమాను లోతుగా విశ్లేషించే స్థాయికి…

Read Full News

కేసీఆర్ ఆరోగ్యంపై మోదీ ఆరా.. బిఆర్ఎస్–బీజేపీ పొత్తుపై ఊహాగానాలకు బలం?

బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ఆరా తీశారు. కేసీఆర్ ఎలా ఉన్నారు? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని తన తరఫున ప్రత్యేకంగా చెప్పాలని బిఆర్ఎస్ ఎంపీలకు మోదీ సూచించినట్లు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దిక్కొండ దామోదర్ రావు శుక్రవారం పార్లమెంట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని…

Read Full News

బిఆర్ఎస్‌లో కలకలం: కవిత వ్యాఖ్యలే కారణమా? కేసీఆర్ 21న తెలంగాణ భవన్‌కు ఎందుకు వస్తున్నారు?

బిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం తీవ్రమైన రాజకీయ గందరగోళంలో ఉందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. సర్పంచులు, ఎమ్మెల్యేల విషయంలో పార్టీని కాపాడే ప్రయత్నం జరుగుతోందన్న మాటలు వినిపిస్తున్నా… వాస్తవంగా చూస్తే “కాపాడుకోవడానికి ఏముంది?” అనే ప్రశ్నే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది. అధికార పార్టీ ఎటు ఉంటే అటే వెళ్లే రాజకీయ పరిస్థితుల్లో, బిఆర్ఎస్‌లో ఉన్నామన్నా కూడా అధికారంతో సంబంధాలు లేకపోతే నిధులు రావడం కష్టమన్న వాస్తవాన్ని నేతలే ఒప్పుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇక పార్టీ భవిష్యత్తుపై…

Read Full News

బెట్టింగ్ యాప్స్ వ్యవహారం: యువరాజ్ సింగ్, సోనూ సూద్ సహా సెలబ్రిటీల ఆస్తుల జప్తు.. ఈడీ షాకింగ్ యాక్షన్

సెలబ్రిటీలకు తలనొప్పిగా మారిన బెట్టింగ్ యాప్స్..యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి ఆస్తుల జప్తుబెట్టింగ్ యాప్ కేసును ఈడీ సీరియస్ గా తీసుకుంది. దీనికి సంబంధించి చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా ఈడీ కోట్లాది రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది. ఇందులో బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటూ క్రికెటర్లు కూడా ఉన్నారు. యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, ఉర్వశిరౌతేలా, సోనూసూద్, మిమీ చక్రవర్తి, అంకుష్హజ్రా, నేహా శర్మల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఈడీ మొత్తం 7.93 కోట్ల…

Read Full News

2026 అఖిల్‌కు అనుకూలమా? ‘లెనిన్’తో కెరీర్ టర్నింగ్ పాయింట్ రాబోతుందా!

అక్కినేని వారసుడు అఖిల్ కెరీర్ ప్రారంభమై దశాబ్దం దాటింది. 2015లో అఖిల్ సినిమాతో హీరోగా లాంచ్ అయిన ఆయన నుంచి అభిమానులు భారీ స్థాయిలో ఆశలు పెట్టుకున్నారు. కానీ తొలి సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. ఆ తర్వాత ఏడాది గ్యాప్ తీసుకుని వచ్చిన హలో యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది. డెస్టినీ నేపథ్యంతో రూపొందిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ అక్కినేని అభిమానుల అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. సక్సెస్ కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువే తదుపరి రెండేళ్ల…

Read Full News

కవిత వ్యాఖ్యలే కారణమా? బిఆర్ఎస్ భవిష్యత్తుపై డౌట్లు – 21న కేసీఆర్ కీలక భేటీ

కవిత వ్యాఖ్యలతో బిఆర్ఎస్‌లో కలకలం 21న తెలంగాణ భవన్‌లో కేసీఆర్ కీలక భేటీ తెలంగాణ రాజకీయాల్లో బిఆర్ఎస్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. పార్టీ భవిష్యత్తు, ఎమ్మెల్యేల పరిస్థితి, అంతర్గత విభేదాలు, ముఖ్యంగా కవిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ 21వ తేదీన తెలంగాణ భవన్‌లో కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ భేటీపై పార్టీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. సర్పంచుల వ్యవహారం – బిఆర్ఎస్‌కు అసలైన టెన్షన్ సర్పంచులను కాపాడుకునే పనిలో బిఆర్ఎస్…

Read Full News

డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 41 మంది మావోయిస్టులు లొంగుబాటు.. కోటి 46 లక్షల రివార్డు, భారీ ఆయుధాల అప్పగింత

మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట శుక్రవారం 41 మంది మావోయిస్టులు ఆయుధాలతో లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో తెలంగాణకు చెందిన ఇద్దరు కీలక నేతలు ఉండగా, మిగతా వారు ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారిగా పోలీసులు తెలిపారు. తెలంగాణకు చెందిన వారిలో దాదాపు 24 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న కామారెడ్డి జిల్లా ఆరేపల్లికి చెందిన డివిజనల్ కమిటీ సభ్యుడు ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్‌తో పాటు అర్బన్ ఏరియా పిడీఎస్యూ…

Read Full News