మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ విభజన కరారు? 300 డివిజన్లతో ఎన్నికలకు సర్కార్ సన్నాహాలు

హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ)ని మూడు కార్పొరేషన్లుగా విభజించే ప్రక్రియ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజగిరి అనే మూడు మున్సిపల్ కార్పొరేషన్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే కీలక స్థాయి సమావేశాలు నిర్వహించగా, విభజనపై పూర్తి నివేదిక ప్రభుత్వానికి అందినట్లు సమాచారం. ఔటర్ రింగ్ రోడ్ వరకు 2071 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను మూడు భాగాలుగా విభజించనున్నారు. ప్రస్తుతం…

Read More

అవినీతి కేసుల్లో ఇద్దరు మంత్రులు జైలుకే: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

అవినీతి కేసుల్లో ఇద్దరు మంత్రులు జైలుకి వెళ్లడం ఖాయం: కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పెంచుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి చెందిన ఇద్దరు మంత్రులు అవినీతి కేసుల్లో తప్పకుండా జైలుకు వెళ్లనున్నారని ఆయన స్పష్టం చేశారు. చట్టంలోని లొసుగులను ఆశ్రయించుకొని ఆ ఇద్దరు మంత్రులు వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదనకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు….

Read More

జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌పై హోరాహోరీ: “హైదరాబాద్‌కు అన్యాయం” అంటూ బీజేపీ నిరసనలు

జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌పై వివాదం: “ఇది అభివృద్ధి కాదు, హైదరాబాద్‌కు అన్యాయం” – బీజేపీ కార్పొరేటర్ల ఆందోళన హైదరాబాద్ నగరంలో ప్రతిపాదిత జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ అంశం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. దాదాపు 300 డివిజన్లుగా విభజన చేసే యోచనపై కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుండటాన్ని బీజేపీ కార్పొరేటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ డీలిమిటేషన్ వెనుక అభివృద్ధి లక్ష్యం కంటే, ఎంఐఎం కి అనుకూలంగా రాజకీయ లెక్కలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నది ఒక్కటే—“మేము…

Read More