శీతాకాల సమావేశాల “సక్సెస్” వెనుక అసలు కథ.. తేనేటి విందులో కలిసిన మోదీ–ప్రియాంక

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు అత్యంత విజయవంతంగా ముగిశాయని లోక్‌సభ స్పీకర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన తేనేటి విందుకు ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఆ విందులోని ఫోటోలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మొన్నటివరకు పార్లమెంట్‌లో ప్రియాంక గాంధీ–అమిత్ షా మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడిచింది. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఆరోపణలు–ప్రత్యారోపణలు, నిరసనలు, ర్యాలీలు…

Read More

కమలం గుర్తుకే గెలుపు – రఘునందన్ ప్రసంగం దాసర్లపేటలో హోరెత్తింది

జూబ్లీహిల్స్ పరిధిలో జరిగిన భారీ బీజేపీ సభలో మాజీ ఎమ్మెల్యే ఎం. రఘునందన్ రావు చేసిన ప్రసంగం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయన మాట్లాడుతూ ప్రజలతో నేరుగా మాట్లాడి, ఉత్సాహంగా నినాదాలు చేయించారు. “లక్ష మంది ఉన్నారంటావు కదా? మనం లక్షలు ఉన్నాం! లక్ష ఉన్నోడికి వెళ్తావా, లక్షలు ఉన్న మన దగ్గరకు రారా?” అని రఘునందన్ పంచ్‌లతో ప్రజలను ఆకట్టుకున్నారు. ఆయన ప్రజలను ఉద్దేశించి, “సమ గుర్తు గెలిస్తే దేశం ముక్కలు అవుతుంది, కమలం గుర్తు…

Read More

మావోయిస్టు పార్టీపై కేంద్ర-రాష్ట్ర పోలీసుల నిఘా సీరియస్: పట్టణ ప్రాంతాల్లోనూ శ్రద్ధ

కేంద్ర మరియు రాష్ట్ర పోలీస్ వర్గాలు మావోయిస్టు మద్దతుదారులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. నజారా సోషల్ మీడియా పోస్టులు, వివిధ ఎన్‌జీఓల కార్యకలాపాలు, మావయిష్ట కార్యకలాపాలకు ఆర్థిక మద్దతు వంటి అంశాలపై నిఘా బృందాలు పరిశీలనలు చేపట్టాయి. ఇటీవల, మాలోజుల వేణుగోపాల్ వంటి మావయిష్ట నాయకుల ప్రకటనలపై స్పందించిన వ్యక్తులు, సంస్థల కార్యకలాపాలను పోలీసులు సమీక్షిస్తున్నారు. సోషల్ మీడియాలో వ్యక్తుల పోస్ట్‌లు తాత్కాలిక ఆవేశానికి గురై ఉన్నాయా, లేక మావయిష్ట పార్టీతో సుదీర్ఘ అనుబంధం కొనసాగిస్తూ మద్దతు…

Read More