తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. పోలైన ఓట్ల కంటే తొలగింపు ఓట్లే ఎక్కువ!

హైదరాబాద్: తెలంగాణలో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ (SIR) ముసాయిదా ఓటర్ల జాబితా ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 73.39 లక్షల మంది ఓటర్లను ముసాయిదా జాబితాలో చేర్చకుండా Absent, Shifted, Dead, Duplicate (ASDD) కేటగిరీల్లో గుర్తించారు. మొత్తం ఓటర్లలో ఇది సుమారు 21.70 శాతంగా ఉంది. ఇదే సమయంలో మరో 92.86 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో ఓట్లు ఎందుకు…

Read Full News

దక్షిణం నుంచి బెంగాల్ వరకు ఎగ్జిట్ పోల్స్ హీట్.. తమిళనాడులో డీఎంకే, అస్సాంలో బీజేపీ ఆధిక్యం!

దేశ రాజకీయాలను ప్రభావితం చేసే కీలక అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ విడుదల కావడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. మే 4న అసలు ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఎవరి అంచనాలు నిజమవుతాయో అన్న ఆసక్తి నెలకొంది. పశ్చిమ బెంగాల్‌లో హోరాహోరీ పోరు పశ్చిమ బెంగాల్‌లో చివరి దశ…

Read Full News

సొంత ఇంటికి తిరిగొచ్చా”: రాజకీయ మోసాలు, అంతర్గత కుట్రల మధ్య నేత ఆవేదన

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో జరిగిన కార్యక్రమంలో భారీ చప్పట్ల మధ్య తన రాజకీయ ప్రయాణంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నేత, తన బయటికివెళ్లడానికి గల కారణాలను బహిరంగంగా వెల్లడించారు. రాజకీయంగా ఎదగకుండా చేయడానికి కొందరు నాయకులు తనపై, ఇతరులపై బురదజల్లారని, ముఖ్యంగా వరంగల్ జిల్లాలో కుట్రపూరిత రాజకీయాలు నడిచాయని ఆరోపించారు. వరంగల్ జిల్లాలో అనేకమంది నాయకుల ఎదుగుదలను అడ్డుకున్న వ్యక్తిగా కడియం శ్రీహరి పేరును ప్రస్తావిస్తూ, ఎన్నికల ముందు రేవంత్ రెడ్డితో రహస్య…

Read Full News