వేం నరేందర్ రెడ్డి కుటుంబంపై అసైన్డ్ భూముల ఆరోపణలు.. భూభారతి ద్వారా అక్రమంగా ఓనర్షిప్ మార్చుకున్నారంటూ బీఆర్ఎస్ సంచలన ఆరోపణలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి భూవివాదం హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వేం నరేందర్ రెడ్డి కుటుంబంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. అసైన్డ్ భూములను భూభారతి ద్వారా అక్రమంగా ఓనర్షిప్ మార్చుకుని, మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ పలు డాక్యుమెంట్లు బయటపెట్టారు. బీఆర్ఎస్ నేతలు వెల్లడించిన వివరాల ప్రకారం, వేం నరేందర్ రెడ్డి కుమారుడు వేం కృష్ణ భార్గవ్ రెడ్డి పేరుమీద మహబూబాబాద్ జిల్లా కే సముద్రం…

Read More

కానామెడ్ అసైన్డ్ భూముల వివాదం: అధిక భూదరలు, నిర్మాణాలు, అధికారుల వైఖరిపై ఆరోపణలు

శేర్లింగ్‌పల్లి పరిధిలోని కానామెడ్ ప్రాంతంలో అసైన్డ్ భూముల కొనుగోలు, హై–రైజ్ నిర్మాణాలపై వివాదం చెలరేగుతోంది. హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాలకు సమీపంగా ఉండటంతో ఇక్కడ గజం భూమి ధర రూ.3 లక్షలకు పైబడిందనే సమాచారం వెలువడుతోంది. గత ప్రభుత్వ కాలంలో కూడా అసైన్డ్ భూములకు అధిక ధర పలికిందని స్థానికులు గుర్తుచేస్తున్నారు. ప్రాంతంలో హై–రైజ్ బిల్డింగ్స్ నిర్మాణం, అసైన్డ్ ల్యాండ్స్ డీల్‌లపై ఫిర్యాదులు వస్తున్నప్పటికీ, సంబంధిత అధికారుల చర్యలు తగిన స్థాయిలో లేవని ఆరోపణలు ఉన్నాయి. డెప్యూటీ…

Read More