బండి సంజయ్ కుమారుడి పోక్సో కేసు.. దర్యాప్తు పూర్తయ్యాకే నిజాలు బయటపడతాయన్న బీజేపీ ఎమ్మెల్యే

హైదరాబాద్‌లో నమోదైన కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar కుమారుడు బండి భగీరథ్‌కు సంబంధించిన పోక్సో కేసు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుపై ప్రతిపక్షాలు వరుసగా విమర్శలు చేస్తుండగా, బీజేపీ నేతలు మాత్రం దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎవరూ ముందస్తు తీర్పులు ఇవ్వొద్దని అంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఓ ఫోన్ సంభాషణలో స్పందిస్తూ, “ఇంక్వైరీ పూర్తి కాకముందే ఎవ్వరినీ దోషులుగా తేల్చడం సరికాదు. చట్ట ప్రకారం దర్యాప్తు జరగాలి….

Read More