భగీరథ్ కేసుపై బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. సిరిసిల్లలో ఉద్రిక్తత, ఇరు పార్టీల ఆందోళనలు

నమస్తే… వెల్కమ్ టు ఓకే టీవీ.తెలంగాణ రాజకీయాల్లో మరోసారి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పోరు హాట్ టాపిక్‌గా మారింది. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు చుట్టూ రాజకీయ రచ్చ కొనసాగుతుండగా… తాజాగా సిరిసిల్లలో ఇరు పార్టీల ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. బండి సంజయ్ రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగగా… బీఆర్ఎస్ హయాంలో 29 మంది ఇంటర్ విద్యార్థుల మరణాలకు కేటీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ…

Read More

భగీరత్ పోక్సో కేసులో కీలక మలుపు.. ఐదు ప్రత్యేక బృందాలతో పోలీసుల గాలింపు

నమస్తే.. వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణ రాజకీయాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ ఇప్పుడు ఒకే కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు రోజురోజుకు కీలక మలుపులు తిరుగుతోంది. బుధవారం పోలీసుల విచారణకు హాజరుకావాల్సిన భగీరథ్ అనూహ్యంగా గైర్హాజరవ్వడం, తాను పంపిన ఈమెయిల్‌ను పోలీసులు తిరస్కరించడం, మరోవైపు ఐదు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. పేట్…

Read More

ప్రశ్నించడమే నేరమైతే కాల్చి చంపండి”.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కార్యకర్త ఆవేదన

ప్రశ్నించడమే నేరమైతే నన్ను కాల్చి చంపండి” అంటూ ఓ కార్యకర్త జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar కుమారుడు బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం నివాసం వద్దకు వెళ్లిన తనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆయన ఆరోపించారు. “ఉదయం 11:30 గంటలకు నన్ను అరెస్ట్ చేశారు. సీఎం ఇంటి దగ్గరకు మీడియాతో కలిసి వెళ్లాం. భగీరథ్‌ను ఎందుకు అరెస్ట్…

Read More