మున్సిపల్ ఎన్నికలకు భారీ భద్రత… కోట్ల నగదు, మద్యం, మాదకద్రవ్యాలు స్వాధీనం

రాష్ట్రంలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు బుధవారం జరగనున్న పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఎన్నికల బందోబస్తు, వెబ్‌కాస్టింగ్ విధానం, భద్రతా చర్యలపై మంగళవారం డీజీపీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన తనిఖీల్లో భారీగా అక్రమ నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, బంగారం-వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మొత్తం రూ.1.29 కోట్ల నగదు, రూ.1.21 కోట్ల విలువైన మద్యం, రూ.15 లక్షల విలువైన మాదకద్రవ్యాలు,…

Read More

మున్సిపల్ ఎన్నికలకు భారీ భద్రత… కోట్ల నగదు, మద్యం, మాదకద్రవ్యాలు స్వాధీనం

రాష్ట్రంలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు బుధవారం జరగనున్న పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఎన్నికల బందోబస్తు, వెబ్‌కాస్టింగ్ విధానం, భద్రతా చర్యలపై మంగళవారం డీజీపీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన తనిఖీల్లో భారీగా అక్రమ నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, బంగారం-వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మొత్తం రూ.1.29 కోట్ల నగదు, రూ.1.21 కోట్ల విలువైన మద్యం, రూ.15 లక్షల విలువైన మాదకద్రవ్యాలు,…

Read More

వికారాబాద్ మున్సిపల్ ఎన్నికలు: 34వ వార్డులో బీజేపీ అభ్యర్థిగా మేడం లక్ష్మి ప్రచారం, అభివృద్ధే లక్ష్యమని హామీ

వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 34వ వార్డులో బీజేపీ అభ్యర్థిగా మేడం లక్ష్మి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వెంకటేశ్వర కాలనీలో జరిగిన ప్రచార కార్యక్రమంలో ఆమె “భరత్ మాతాకి జై”, “జై శ్రీరామ్” నినాదాలతో కాలనీవాసులను ఉద్దేశించి మాట్లాడారు. తాను బీజేపీ తరపున 34వ వార్డుకు పోటీ చేస్తున్నానని, ప్రజల ఆశీర్వాదంతో గెలిచి అభివృద్ధి చేసి చూపిస్తానని మేడం లక్ష్మి తెలిపారు. ఆడబిడ్డగా మీ ముందుకు వచ్చానని, ఓటు వేసి గెలిపించాలని కాలనీవాసులను కోరారు. ఈ…

Read More