బీజేపీలో ముదురుతున్న అంతర్గత పోరు.. ఈటల లక్ష్యంగా ఫ్లెక్సీల కలకలం!

తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇటీవల పార్టీ ఎంపీ ఈటల రాజేందర్‌ను లక్ష్యంగా చేసుకుని కొన్ని వివాదాస్పద ఫ్లెక్సీలు, పోస్టర్లు వెలుగులోకి రావడం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఫ్లెక్సీల వెనుక ఎవరున్నారు? ఎందుకు ఈటలను టార్గెట్ చేస్తున్నారు? అనే ప్రశ్నలు ఇప్పుడు బీజేపీ వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర బీజేపీలో కీలక పదవుల కోసం పోటీ, ఆధిపత్య పోరు, గ్రూపు రాజకీయాలు ముదురుతున్నాయనే ప్రచారం…

Read More

బండి సంజయ్‌కు పదవి గండమా?.. ఢిల్లీ టూర్‌తో తెలంగాణ బీజేపీలో కలకలం

తెలంగాణ బీజేపీలో అంతర్గత రాజకీయాలు మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ కీలక నేత Bandi Sanjay Kumar చుట్టూ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా ఆయన ఢిల్లీ పర్యటన, తెలంగాణ బీజేపీ నేత Ramchander Rao ఢిల్లీకి వెళ్లడం, అక్కడ దాదాపు 48 గంటలకు పైగా కీలక సమావేశాలు జరగడం… ఇవన్నీ కలిసి బీజేపీలో పెద్ద మార్పులు జరగబోతున్నాయన్న ప్రచారానికి ఊతమిస్తున్నాయి. ఇక…

Read More

ఇంకెన్నాళ్లు ఇతరుల పెళ్లిళ్లకు డాన్సులు?”.. తెలంగాణ బీజేపీ నేతలపై రాజాసింగ్ ఫైర్

తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఇతర రాష్ట్రాల్లో బీజేపీ విజయాలపై సంబరాలు చేసుకుంటున్న నేతల తీరుపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇంకెన్నాళ్లు ఇతరుల పెళ్లిళ్లకు వెళ్లి డాన్సులు చేస్తారు.. అసలు తెలంగాణలో బీజేపీని ఎప్పుడు అధికారంలోకి తీసుకొస్తారు?” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం స్పందించిన రాజాసింగ్.. అస్సాం, పుదుచ్చేరి, బెంగాల్‌లో గెలిచామని చెప్పుకుంటున్న…

Read More

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి వెన్నుపోటు భయం: టిక్కెట్లు దక్కని నేతల అసంతృప్తి, చీకటి ఒప్పందాలపై హాట్ టాక్

మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీకి అంతర్గత వెన్నుపోటు భయం పట్టుకున్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ టిక్కెట్లు దక్కని నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొనడంతో పలుచోట్ల బీజేపీ ప్రచారం బలహీనంగా కనిపిస్తున్నదని సమాచారం. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో వార్డుల వారీగా పోటీ స్పష్టమైందీ, అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే బీజేపీ అభ్యర్థులకు మాత్రం సొంత పార్టీ నేతల నుంచే ప్రమాదం పొంచి ఉందనే టాక్ వినిపిస్తోంది. ఏళ్ల తరబడి పార్టీ కోసం…

Read More

శంషాబాద్‌లో 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్‌కు కేంద్ర ఆమోదం – లీకుల వ్యవహారం, బీజేపీ అంతర్గత విభేదాలపై కిషన్ రెడ్డి ఆగ్రహం

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రాయికొండ గ్రామంలో 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఆసుపత్రి కోసం సుమారు రూ.16 కోట్ల విలువైన భూసేకరణకు కూడా అనుమతి ఇచ్చినట్లు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మాన్‌సుఖ్ మండవియా అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం సనత్‌నగర్ ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నాచారం, రామచంద్రపురం, సిర్పూర్ కాగజ్‌నగర్, వరంగల్ ప్రాంతాల్లో ఈఎస్ఐ ఆసుపత్రులు కార్మికులకు వైద్య సేవలు…

Read More

టికెట్ పై అన్యాయం.. కానీ పోరాటం ఆగదు: మాధవీలత భావోద్వేగ ఇంటర్వ్యూ”

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల తరువాత తెలంగాణ రాజకీయాల్లో మాధవీలత గారి పేరు మరోసారి చర్చకు వచ్చింది. గతంలో ఎంపీ టికెట్ తో బలంగా పోటీ చేసిన ఆమెకు ఈసారి బీజేపీ టికెట్ రాకపోవడం పార్టీ కార్యకర్తల్లోనే కాదు సాధారణ ప్రజల్లో కూడా ప్రశ్నలు రేపింది. ఈ నేపథ్యంలో ఆమె ఓకేటీవీతో చేసిన ఇంటర్వ్యూ ఇప్పుడు హాట్ టాపిక్. ⭐ “నన్ను ప్రజలు కోరుకున్నారు.. కానీ నిర్ణయం ఎక్కడో మారింది” మాధవీలత స్పష్టంగానే చెప్పారు — “సర్వే ప్రకారం నాకు…

Read More