జగిత్యాలలో జైత్రయాత్ర: కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి ఎంట్రీ, కాంగ్రెస్‌లో పెరుగుతున్న అసంతృప్తి

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. జగిత్యాలలో నిర్వహించబోతున్న జైత్రయాత్ర సభకు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతుండగా, ఈ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ లోకి చేరనున్నట్టు సమాచారం. జీవన్ రెడ్డి తో పాటు వందలాది మంది కాంగ్రెస్ నాయకులు కూడా బీఆర్ఎస్ లో చేరనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సభను విజయవంతం చేసేందుకు నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జ్‌లను నియమిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…

Read More

అంగనవాడీ ఫోన్ల వివాదం: కేసీఆర్‌కు సీతక్క లీగల్ నోటీసులు, ఆరోపణలపై క్లారిటీ డిమాండ్

అంగనవాడీ ఫోన్ల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపుతోంది. మంత్రి సీతక్కపై వచ్చిన అవినీతి ఆరోపణలు, వాటిపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం మరింత వివాదానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా వేదికల్లో తన ప్రతిష్టను దెబ్బతీసేలా అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ 48 గంటల్లో ఆ పోస్టులను తొలగించి బహిరంగ క్షమాపణ చెప్పాలని…

Read More

బీసీ రిజర్వేషన్లపై ఆగ్రహం – తీన్మార్ మల్లన్న సహా నేతల అరెస్టులు, గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్‌: బీసీ రిజర్వేషన్ల తక్కువ శాతం కేటాయింపుపై రాష్ట్రవ్యాప్తంగా ఉడికిపోతున్న అసంతృప్తి మంగళవారం మరింత తీవ్రరూపం దాల్చింది. గాంధీ ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున బీసీ సంఘాలు, నాయకులు, కార్యకర్తలు ధర్నాకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్న డిమాండ్‌తో ఆత్మహత్యాయత్నం చేసిన ఈశ్వరయ్య చారి ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సంఘాలు నిరసనలు చేపట్టాయి. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి తీన్మార్ మల్లన్న,…

Read More

పంచాయతీ ఎన్నికలు జ్వాలలు: విద్య నుంచి గ్రామ రాజకీయాల దాకా తెలంగాణ వాస్తవ స్థితి

ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదివినవాళ్లే IPS, IAS, శాస్త్రవేత్తలు, పెద్ద వ్యాపారస్తులు అయ్యారు.కానీ ఇప్పుడు అదే ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం అంటే చాలామందికి భయం, సందేహం, నిరాశ. 👉 ప్రశ్న ఒక్కటే — విద్యా వ్యవస్థ క్షీణించిందా? లేక రాజకీయాలు విద్యపై ప్రభావం చూపుతున్నాయా? పంచాయతీ ఎన్నికల్లో జ్వాలలు తొలి దశ పంచాయతీ ఎన్నికలకు విపరీతమైన ఆసక్తి కనిపిస్తోంది.4236 గ్రామ పంచాయతీల్లో నామినేషన్లు దాఖలు కాగా, మొత్తం 25,654 మంది సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నారు. అంటే…

Read More