రూ.7 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ.. పోలీసు వ్యవస్థపై మళ్లీ ప్రశ్నలు

నిజామాబాద్ జిల్లా బోధన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్ఐ చిత్తనోజు భాస్కర్ చారి రూ.7 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన తెలంగాణలో మరోసారి పోలీసు వ్యవస్థపై చర్చకు దారి తీసింది. తన సోదరుడి కుమారుడి పేరును క్రిమినల్ కేసులో చేర్చకుండా ఉండేందుకు ఫిర్యాదుదారుని నుంచి రూ.7 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. ఈ ఘటన…

Read More

వికారాబాద్ ఉమెన్ పోలీస్ స్టేషన్‌లో లంచం ఆరోపణలు… కేసు పేరిట డబ్బుల డిమాండ్

వికారాబాద్ జిల్లాలోని ఉమెన్ పోలీస్ స్టేషన్‌పై లంచం ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఒక 498ఏ కేసు పేరుతో డబ్బులు డిమాండ్ చేసినట్లు బాధితుడు ఆరోపించాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తాండూర్‌కు చెందిన మున్సిపల్ కౌన్సిలర్ ఇర్షాద్ తనపై నమోదైన గృహ హింస కేసు నేపథ్యంలో పోలీస్ స్టేషన్‌కు పిలిచారని తెలిపారు. తన భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కౌన్సిలింగ్ చేయకుండా నేరుగా కేసు నమోదు చేశారని ఆరోపించారు. అదే కేసులో తనతో పాటు…

Read More

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఉద్రిక్తత — పరస్పరం ఫిర్యాదులతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య వాగ్వాదం

జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో పోలింగ్‌ మందకొడిగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 31.94 శాతం పోలింగ్‌ నమోదైంది. ఉదయం నుంచే కొన్ని కేంద్రాల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో హాజరైనప్పటికీ, తర్వాత వేళల్లో ఓటింగ్‌ వేగం తగ్గింది.ఇదే సమయంలో, ఎన్నికల వేడిలో కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ మధ్య పరస్పర ఆరోపణలు తీవ్రతరంగా మారాయి. బీఆర్ఎస్‌ నేతలపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్‌ పరిధిలో బీఆర్‌ఎస్‌ నేతలు, కార్పొరేటర్లు గొడవలకు పాల్పడుతున్నారని, స్థానికేతరులను ప్రచారానికి వినియోగిస్తున్నారని…

Read More