ఫీజు రీయింబర్స్‌మెంట్ కేసు విచారణ జూలై 6కు వాయిదా.. మధ్యంతర ఉత్తర్వులు కొనసాగింపు

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన పిటిషన్లపై విచారణను తెలంగాణ హైకోర్టు జూలై 6కు వాయిదా వేసింది. తదుపరి విచారణ వరకు గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు అమల్లోనే ఉంటాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసు గత విచారణ సందర్భంగా విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్–9లోని కొన్ని నిబంధనల అమలుపై తాత్కాలిక స్టే విధించడంతో పాటు, విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయవద్దని…

Read More

గురుకుల టెండర్లపై అజారుద్దీన్ క్లారిటీ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై విద్యార్థుల ఆందోళన

గురుకుల టెండర్లపై అజారుద్దీన్ క్లారిటీ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై విద్యార్థుల ఆందోళన హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల టెండర్లలో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను రాష్ట్ర మంత్రి అజారుద్దీన్ ఖండించారు. గురుకుల టెండర్లలో ఎలాంటి స్కామ్ జరగలేదని, ప్రతిపక్ష పార్టీ ప్రజల దృష్టిని మళ్లించేందుకు నిరాధార ఆరోపణలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన “మంత్రులతో ముఖాముఖి” కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో సంస్కరణలు తీసుకొస్తూ విద్యకు…

Read More