ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ సమ్మె ప్రభావం… బస్సులు నిలిపివేతతో ప్రయాణికులకు ఇబ్బందులు

హైదరాబాద్‌లోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) వద్ద ఆర్టీసీ సమ్మె తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా టీజీఎస్ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె కారణంగా అనేక బస్సులు డిపోలలోనే నిలిపివేయబడ్డాయి. ఉదయం నుంచే ఎంజీబీఎస్ సహా పలు డిపోలలో బస్సుల రాకపోకలు తగ్గిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్యాంక్‌బండ్ నుంచి జూబ్లీ బస్ స్టేషన్ వరకు పలు ప్రాంతాల్లో సమ్మె ప్రభావం కనిపించింది. ఆర్టీసీ కార్మికులు తమ హక్కులు, ప్రభుత్వ హామీల అమలు కోసం ఈ…

Read More