మీనాక్షి నటరాజన్ నామినేషన్ వివాదం: తెలంగాణ నుంచి సమాచారం లీకైందా? సుప్రీంకోర్టుకు కాంగ్రెస్, రాజకీయంగా కొత్త అనుమానాలు

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అత్యవసర విచారణ జరపాలని పిటిషన్ దాఖలు చేసింది. కాంగ్రెస్ వాదన ప్రకారం, మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణలో ఎలాంటి క్రిమినల్ కేసు నమోదు కాలేదని, కేవలం కోర్టు నోటీసు మాత్రమే ఉందని పేర్కొంది. అలాంటి పరిస్థితిలో నామినేషన్‌ను తిరస్కరించడం చట్టబద్ధం కాదని పార్టీ అభిప్రాయపడుతోంది. అంతకుముందు కాంగ్రెస్…

Read More

భట్టిపై అధిష్టానానికి రేవంత్ ఫిర్యాదు?.. ఢిల్లీకి చేరిన నైనీ బొగ్గు వివాదం

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరింత ముదురుతున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. నైనీ బొగ్గు గని వివాదం ఇప్పుడు ఢిల్లీ స్థాయికి చేరిందన్న వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కావడం ఈ పరిణామాలకు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది. సమాచారం ప్రకారం నైనీ బొగ్గు బ్లాక్ వ్యవహారంలో తలెత్తిన వివాదానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కే ప్రధాన కారణమని…

Read More