మానకొండూరు ఎమ్మెల్యే వ్యాఖ్యలపై వివాదం – ప్రజల్లో తీవ్ర ఆవేదన

మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అధికారంలోకి వచ్చేముందు రసమై బాలకృష్ణపై అవినీతి ఆరోపణలు చేస్తూ “నీతి నిజాయితీతో ప్రజల సేవ చేస్తానని” హామీ ఇచ్చిన సత్యనారాయణ గారు, ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత తాను మాట్లాడిన విధానమే వివాదానికి కారణమైంది. మీడియా ముందు సత్యనారాయణ గారు చేసిన వ్యాఖ్యలు అన్‌పార్లమెంటరీగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక ప్రజా ప్రతినిధి ఇలాంటి భాషలో మాట్లాడడం సమంజసం కాదని…

Read More

జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ పట్ల ప్రజా ఉత్సాహం — బంపర్ మెజారిటీ ఊహ

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పట్ల ప్రజల్లో అపారమైన మద్దతు కనిపిస్తోంది. ఆయన ర్యాలీల్లో లక్షల మంది పాల్గొంటున్నారని, ఈ ఉత్సాహం ఓట్లుగా మారబోతోందని స్థానికులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల అభిప్రాయం ప్రకారం — “ఈసారి పార్టీ పరంగా కాదు, నవీన్ యాదవ్ వ్యక్తిత్వం చూసి ఓటేస్తాం” అని చెప్తున్నారు. కొంతమంది మాట్లాడుతూ, “టిఆర్ఎస్ (బిఆర్ఎస్) పని అయిపోయింది. కేసీఆర్ మళ్లీ సభ పెట్టినా పరిస్థితి మారదు. నవీన్ యాదవ్ బంపర్ మెజారిటీతో…

Read More

జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీకి జనసందోహం

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ వేడుక ఘనంగా జరిగింది. యసగూడా చెక్‌పోస్ట్ నుంచి ప్రారంభమైన భారీ బైక్ ర్యాలీ, జూబ్లీ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్, ఎల్వీ ప్రసాద్ మార్గం గుండా ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు కొనసాగింది. ర్యాలీలో వేలాది మంది అభిమానులు పాల్గొన్నారు. కొందరు బోనాలు ఎత్తుకొని, కొందరు కోలాటాలు ఆడుతూ ర్యాలీని పండుగలా మార్చారు. స్థానిక ప్రజలు నవీన్ యాదవ్ పట్ల తమ మద్దతు వ్యక్తం చేస్తూ, “ఇది నామినేషన్…

Read More

నవీన్ యాదవ్ వ్యాఖ్యలపై వివాదం – పీజీఆర్‌పై “నాన్ లోకల్” వ్యాఖ్యను వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్

హైదరాబాద్ రాజకీయాల్లో కొత్త వివాదం చెలరేగింది. అభ్యర్థి నవీన్ యాదవ్ ఒక ఇంటర్వ్యూలో పీజీఆర్ గారిని “నాన్ లోకల్” అని వ్యాఖ్యానించడంతో ఆ వ్యాఖ్యలు తీవ్ర ప్రతిస్పందనకు దారి తీశాయి.టిజీఆర్ గారి అభిమానులు, తెలంగాణా నేతలు ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ నవీన్ యాదవ్ వెంటనే క్షమాపణ చెప్పాలని కోరారు. వారు పేర్కొంటూ – “పీజీఆర్ గారు తెలంగాణ ప్రజల ఆరాధనీయ నాయకుడు. ఆయనను ‘నాన్ లోకల్’గా అభివర్ణించడం బాధాకరం. రాహుల్ గాంధీ యూపీ నుంచి వచ్చి కేరళలో…

Read More

తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్‌పై హైకోర్టు తీర్పు – ముదిరాజుల వాదనలు, ప్రభుత్వంపై విమర్శలు

తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్‌పై హైకోర్టు తీర్పు వెలువడబోతోంది. ముదిరాజుల నాయకులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను, రాజకీయ పార్టీల వైఖరిని తీవ్రంగా విమర్శించారు. బీసీలకు న్యాయం చేయాలంటూ గళం వినిపించారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి బీసీల రిజర్వేషన్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. 42% రిజర్వేషన్ అమలు విషయంలో హైకోర్టు తీర్పు వెలువడబోతోంది. ఈ నేపథ్యంలో ముదిరాజుల నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బీసీలను వంచిస్తోందని, ముదిరాజులకు విద్యా, ఉద్యోగ అవకాశాలు అందట్లేదని…

Read More

పంచాయతీ ఎన్నికల నగారా మోగింది – బీసీ రిజర్వేషన్ పై హైకోర్టు విచారణ ఉత్కంఠగా

ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పంచాయతీ ఎన్నికల నగారా ఈరోజు మోగబోతోంది. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తూ, నామినేషన్ల దాఖలు కోసం అక్టోబర్ 11 వరకు గడువు ఇచ్చింది. ఇదిలా ఉంటే, బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో నేడు కీలక విచారణ కొనసాగుతోంది. నిన్న వాదనలు సాయంత్రం వరకు సాగగా, పిటిషనర్లు బీసీ రిజర్వేషన్లపై స్టే కోరినప్పటికీ, హైకోర్టు ఆ విజ్ఞప్తిని తిరస్కరించింది. ప్రభుత్వ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్వి వాదిస్తూ — “సుప్రీం కోర్టు ఆదేశం…

Read More