స్టూడెంట్ల డేటా అమ్మకాలు.. అడ్మిషన్ల దందాలో ప్రైవేట్ స్కూల్లు, కాలేజీల పాత్రపై ఆందోళన

నమస్తే… వెల్కమ్ టు ఓకే టీవీ.రాష్ట్రంలో అడ్మిషన్ల సీజన్ మొదలైతే చాలు… విద్యార్థులు, తల్లిదండ్రుల ఫోన్లు ఆగకుండా మోగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. టెన్త్, ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయంటే చాలు… కార్పొరేట్ స్కూల్లు, ప్రైవేట్ కాలేజీలు, డీమ్డ్ యూనివర్సిటీలు అడ్మిషన్ల పేరుతో పేరెంట్స్‌ను టార్గెట్ చేస్తున్నాయనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థుల వ్యక్తిగత వివరాలను డబ్బుల కోసం అమ్ముకుంటున్నారనే అంశం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. విద్యార్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఫోన్ నెంబర్లు, ఊరు, చదివిన…

Read More

గ్రామ కంఠం భూములు ప్రైవేటుకు ఎందుకు? రేవంత్‌ ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 12 వేల గ్రామ పంచాయితీల్లో ఉన్న గ్రామ కంఠం భూములను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రస్తుత ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజలు చెప్పే ప్రకారం, ఈ భూముల విలువ దాదాపు 12 లక్షల కోట్లు ఉంటాయని సమాచారం. ఈ నిర్ణయం సైలెంట్‌గా, ఎలాంటి ప్రజాభిప్రాయం లేకుండా, అధికారిక ప్రకటనలు లేకుండా తీసుకున్నారని ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. 📍 “ఈ భూములు తెలంగాణ ప్రజల హక్కు” —…

Read More