రైల్ రోకో కేసులో కవితకు కోర్టు సమన్లు.. మైనర్ బాలిక కేసుపై మౌనం ఎందుకంటూ ప్రశ్నలు

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన రైల్ రోకో కేసులో K. Kavitha కు కోర్టు సమన్లు జారీ కావడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన రైల్ రోకో ఘటనపై నమోదైన కేసులో భాగంగా సికింద్రాబాద్‌లోని సెకండ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులో హాజరు కావాలని సమన్లు జారీ చేసినట్టు సమాచారం. 2025 నవంబర్ 28న కామారెడ్డి జిల్లా కేంద్రంలో K. Kavitha ఆధ్వర్యంలో…

Read More