మధు హత్య కేసులో నిజమైన నిందితులకు శిక్ష పడాలి.. పోలీసులకు బీఆర్ఎస్ హెచ్చరిక

మధు హత్య కేసుపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా నిజమైన నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని పోలీసు అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. విచారణలో ఎక్కడైనా నిర్లక్ష్యం లేదా నిందితులకు అనుకూలంగా వ్యవహరించిన అధికారులపై కూడా భవిష్యత్తులో చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. “ఇటువంటి క్రిమినల్ కేసులు 10 ఏళ్ల తర్వాత అయినా మళ్లీ రీఓపెన్ చేసి బాధ్యులపై కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి….

Read More