ధాన్యం కొనుగోళ్లపై రైతుల ఆగ్రహం.. మార్కెట్ యార్డులో అధికారులను నిలదీసిన రైతులు

ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యం, మార్కెట్ యార్డుల్లో సరైన సదుపాయాలు లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి మండలంలోని మార్కెట్ యార్డులో రైతులు అధికారులను నిలదీస్తూ తీవ్ర వాగ్వాదానికి దిగిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. “రైతులు పంట పండించడానికి ఆరు నెలలు కష్టపడతారు.. ఇప్పుడు వర్షాలు పడితే ధాన్యం తడిసి మొలకెత్తే ప్రమాదం ఉంది.. ఇంకో నెల రోజులు వేచి చూడమంటారా?” అంటూ రైతులు అధికారులను ప్రశ్నించారు. మార్కెట్‌లో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా…

Read More

“పంట కాలిపోయింది.. మార్కెట్‌లో భద్రత లేదు”.. రైతుల ఆవేదన

తెలంగాణలో రైతుల సమస్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల మార్కెట్ యార్డ్‌లో పంట కాలిపోవడంతో బాధిత రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భద్రతా సదుపాయాలు లేకపోవడం వల్లే తమ పంటలు అగ్నికి ఆహుతయ్యాయని రైతులు ఆరోపిస్తున్నారు. “మొక్కలు కాలిపోయాయి సార్.. పంట మొత్తం నష్టపోయింది. మార్కెట్‌లో కనీస సెక్యూరిటీ కూడా లేదు” అంటూ ఓ రైతు బాధ వ్యక్తం చేశాడు. తాను తెచ్చిన పంటలో ఐదు బస్తాలు పూర్తిగా కాలిపోయాయని, మరికొంత పంట కూడా దెబ్బతిన్నదని…

Read More

రైతుల ధాన్యం తడిసిపోతుంటే ప్రభుత్వం నిద్రలోనే – కొనుగోలు కేంద్రాల తాత్సారం పై బీజేపీ ఆగ్రహం

రాష్ట్రంలో ఇప్పటికే పంటలు సిద్ధంగా ఉండగా, ఇంకా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం రైతుల్లో ఆగ్రహాన్ని రేపుతోంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాలతో రైతుల ధాన్యం తడిసి ముద్దయిపోయింది. అయినా సరే, రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ప్రొక్యూర్‌మెంట్‌ సెంటర్లను ప్రారంభించకపోవడం రైతులపై నిర్లక్ష్యాన్ని చూపుతోందని భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపించారు. బీజేపీ నాయకులు వ్యాఖ్యానిస్తూ — “రైతుల పంటలు తడిసిపోతుంటే ప్రభుత్వం మాత్రం ఎలక్షన్ రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోంది….

Read More