ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌పై సీఐడీ దూకుడు.. 11 మంది అరెస్ట్, 108 యాప్స్ బ్లాక్!

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌పై సీఐడీ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి దేశవ్యాప్తంగా భారీ చర్యలు ప్రారంభించింది. ఢిల్లీ, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో మ్యూల్ అకౌంట్ల ఆపరేటర్లను లక్ష్యంగా చేసుకుని రెండు వారాల పాటు నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్‌లో కీలక పురోగతి సాధించింది. సీఐడీ వెల్లడించిన వివరాల ప్రకారం, డఫాబెట్ వంటి బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా 225 ఫిర్యాదులు అందగా, ఇప్పటికే 73 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల దర్యాప్తులో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన సైబర్ నేరగాడితో…

Read More

క్రెడిట్ కార్డు పేరుతో భారీ మోసం.. అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠా అరెస్ట్

దేశవ్యాప్తంగా క్రెడిట్ కార్డులు ఇప్పిస్తామంటూ అమాయకులను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠాను Cyberabad Cyber Crime Police అరెస్ట్ చేసింది. లక్షలాది రూపాయల మోసాలకు పాల్పడుతున్న ఈ గ్యాంగ్‌ను పోలీసులు భారత్–బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితులు బ్యాంకు ప్రతినిధులమంటూ బాధితులకు ఫోన్లు చేసి తక్కువ వడ్డీ రేట్లకు క్రెడిట్ కార్డులు మంజూరు చేస్తామని నమ్మించేవారు. ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంట్ చార్జీలు, యాక్టివేషన్ ఫీజు పేర్లతో డబ్బులు…

Read More

ఏఐతో బ్యాంక్ లోన్ మోసం.. డీప్‌ఫేక్ వీడియోలతో ఆధార్ బయోమెట్రిక్ బైపాస్ చేసిన సైబర్ నేరగాళ్లు

సైబర్ నేరాలు రోజురోజుకీ కొత్త రూపాలు దాలుస్తున్నాయి. ఇప్పటివరకు ఫోన్ కాల్స్, డిజిటల్ అరెస్టులు, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాల ద్వారా ప్రజలను లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు.. ఇప్పుడు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి నేరుగా బ్యాంకులనే బురిడీ కొట్టించే స్థాయికి వెళ్లిపోయారు. తాజాగా గుజరాత్‌లో వెలుగుచూసిన ఒక ఘటన పోలీసులను సైతం షాక్‌కు గురి చేసింది. అహ్మదాబాద్ కు చెందిన ఓ ఇంపోర్ట్-ఎక్స్‌పోర్ట్ వ్యాపారిని లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు అతని వ్యక్తిగత వివరాలను పూర్తిగా…

Read More