బండి భగీరథ కోసం గాలింపు ముమ్మరం.. పోక్సో కేసులో కీలక ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై నమోదైన పోక్సో కేసు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేయగా, నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని కూకట్‌పల్లి డిసిపి రితిరాజ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం కేసుకు సంబంధించిన కాల్ డీటెయిల్స్, డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసుకు సంబంధించి సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణ కోసం మహిళా ఐపీఎస్…

Read More

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్.. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ

తెలంగాణ రాష్ట్ర కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి రేపు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, ఆయన స్థానంలో 1991 బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్ ఎల్లుండి బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న సీవీ ఆనంద్‌కు శాంతిభద్రతల నిర్వహణలో విశేష అనుభవం ఉంది….

Read More