మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. సామాన్యుడిపై పెరుగుతున్న భారం

దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో సామాన్యుడిపై భారం మరింత పెరిగింది. కేవలం రెండు వారాల వ్యవధిలోనే మూడోసారి ఇంధన ధరలు పెరగడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. తాజా పెంపులో పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెంచినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గత రెండు సార్లు కూడా భారీగా ధరలు పెరిగాయి. మొదటిసారి లీటర్‌కు దాదాపు మూడు రూపాయలు పెంచగా, రెండోసారి కూడా పైసల స్థాయిలో పెంపు జరిగింది. ఇప్పుడు మూడోసారి మరోసారి ధరలు…

Read More

పెట్రోల్ ధరలు పెరుగుతాయా..? యుద్ధ ప్రభావంతో సామాన్యుడిపై భారమా..?

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై మరోసారి చర్చ మొదలైంది. అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులు, చమురు సరఫరా అంతరాయాలు, ప్రపంచ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరల మార్పులతో భారతదేశంపై ప్రభావం పడుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయిల్, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్రోల్ కొరత వస్తుందా..? ధరలు మరింత పెరుగుతాయా..? అనే భయం సామాన్యుల్లో కనిపిస్తోంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ “పెట్రోల్ వాడకం తగ్గించండి.. బంగారం కొనుగోలు ఒక సంవత్సరం తగ్గించండి” అంటూ చేసిన వ్యాఖ్యలు…

Read More