అప్పు అడిగితే హత్య.. మొయినాబాద్ ఫార్మ్ హౌస్‌లో సీరియల్ కిల్లర్స్ ప్లాన్ బయటపడింది

నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. అప్పు చేస్తే చంపేస్తారు.. డబ్బులు తిరిగి అడిగితే ప్రాణాలే తీసేస్తారు. హైదరాబాద్ శివారులో బయటపడిన ఈ దారుణ ఘటన ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. మొయినాబాద్ ఫార్మ్ హౌస్‌లో జరిగిన జంట హత్యల కేసులో బయటపడుతున్న విషయాలు వింటే గుండెల్లో వణుకు పుడుతోంది. అప్పు ఇచ్చి ఆదుకున్న మహిళలనే టార్గెట్ చేసి వరుస హత్యలకు ప్లాన్ వేసిన కరీమాబి దంపతుల క్రూరత్వం ఇప్పుడు అందరినీ షాక్‌కు గురి చేస్తోంది….

Read More

ప్రేమ వివాహానికి అడ్డుగా ఉన్న తల్లిదండ్రుల హత్య: యాచారం గ్రామంలో కూతురు చేతిలోనే డబుల్ మర్డర్

యాచారం గ్రామానికి చెందిన నక్కలి అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసు సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. అప్పుల బాధతో తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారనే మొదటిప్రాథమిక సమాచారం అనుమానాస్పదంగా మారడంతో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. ఫిర్యాదులో భాగంగా బంటవరం ఎస్ఐ, దారూర్ సీఐలు సంఘటన స్థలానికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించగా అక్కడ రెండు ఇంజెక్షన్లు లభ్యమయ్యాయి. దీంతో ఇది సాధారణ మృతి కాదని భావించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు…

Read More