జన్ విశ్వాస్ రూల్స్ అమలు: ఫార్మా తప్పులకు జైలు కాదు, ఫైన్‌తో పరిష్కారం?

రాష్ట్రంలో ఫార్మా కంపెనీలు, మెడికల్ షాపులపై అమలవుతున్న నిబంధనల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జన్ విశ్వాస్ చట్టం–2023 ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను అమల్లోకి తీసుకువచ్చింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం కొన్ని రకాల తప్పులకు ఇకపై కోర్టు కేసులు కాకుండా జరిమానాతోనే పరిష్కారం చేసుకునే అవకాశం కల్పించబడింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ జీఓ జారీ చేసి, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) డైరెక్టర్ జనరల్‌ను “కాంపౌండింగ్ అథారిటీ”గా…

Read More